పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు

పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు



పరీక్షల సమయంలో గణపతి, సరస్వతి, హయగ్రీవ మంత్రాలను పఠించడం ద్వారా అనవసర భయం, ఆందోళన లేకుండా మంచి జ్ఞాపక శక్తి కలిగి, పరీక్షలలో ఉత్తమమైన ప్రతిభను కనబరచి అఖండమైన వి జయాన్ని సాధించవచ్చు.

గణపతి స్తుతి:-

ఓం గణానాం త్వా గణపతిహిం హవామహే
కవిం కవీనా ముపమశ్ర వస్తమం
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత
ఆ న: శృణ్వనూతభి: స్సీదసాదనం
ఓం శ్రీ మహా గణాధిపతయే నమ: ||

 

సరస్వతీ స్తుతి:-

సర స్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా |
ఓం ప్రణో దేవీ సర్వస్వతీ వాజేభిర్వాజనీ వతీ
దీనా మవిత్రియవతు ఓం శ్రీ సరస్వత్యై నమ: ||

హయగ్రీవ స్తుతి:-
జ్ఞానానంద మయం నిర్మల స్ఫటికాకృతిమ్‌
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే | 
ఉద్గ్ర ప్రణవోప్రణ వోద్గీత సర్వ వాగీశ్వరేశ్వరా 
సర్వ వేద వయాచింత్య సర్వం బోధయ బోధయా ||

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: