సర్వం ఈశ్వరమయం.
సర్వం ఈశ్వరమయం.
అద్వైత శంకరులు ఆదిశంకరాచార్యులు వారు మాయాపంచికము అని ఒకటి రాశారు. దాంట్లో కూడా 'అకటిత ఘటనా పటియసి మాయ'
అని అంటూ, వేదాంత పంచదశి లోనే గాని, కటోపనిషత్తులోనే గాని, ఏ ఉపనిషత్తులు లోనైనా, కర్మ ముందా! జన్మ ముందా!
విత్తు ముందా! చెట్టు ముందా! అని ఆలోచించడం కంటే ఇందాక వివేకానందుల వారు చెప్పినట్లుగా, దాని లోంచి బయటపడి సర్వాన్ని ఈశ్వరమయంగా, తత్వమసిగా చూస్తూ ఆ యొక్క జీవితాన్ని గడపాలి. 🙏
Comments
Post a Comment