2020 మహనీయుల సందేశం

మనిషి భగవంతుడికి ప్రతిరూపం. భగవంతుడిలో ఉన్నవే మనిషిలో కనిపించాలి. దైవ లక్షణాలు ప్రతి మనిషిలో కనిపించవు. తనలో దైవత్వం ఉందని మనిషి తెలుసుకోవాలి. దాన్ని నిరూపించాలి. అటువంటి సాధకుడే నిజమైన మనిషి అంటారు స్వామి వివేకానంద.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: