Posts

Showing posts from October, 2019

Picture of Blood

Image
Picture of Blood Human Anatomy By  Matthew Hoffman, MD © 2014 WebMD, LLC. All rights reserved.  PREV  NEXT  Blood is a constantly circulating fluid providing the body with nutrition, oxygen, and waste removal. Blood is mostly liquid, with numerous cells and proteins suspended in it, making blood "thicker" than pure water. The average person has about 5 liters (more than a gallon) of blood. A liquid called plasma makes up about half of the content of blood. Plasma contains proteins that help blood to clot, transport substances through the blood, and perform other functions. Blood plasma also contains glucose and other dissolved nutrients. About half of blood volume is composed of blood cells: • Red blood cells, which carry oxygen to the tissues • White blood cells, which fight infections • Platelets, smaller cells that help blood to clot Blood is conducted through blood vessels (arteries and veins). Blood is prevented from clotting in the blood vessels by thei

White blood cells, also 

Cell Count Low? White  blood cells , also called leukocytes, fight infection. They move throughout your body in your  blood , looking for invaders. And your body is continuously making a fresh supply. Your doctor measures how many of these cells you have by sending some of your blood to a lab to do a complete blood count, or CBC. Your white blood cell count is one of the numbers you get back from this test. It may point toward or confirm a diagnosis, or show whether a treatment is working or not. Most often, a low white blood cell count is nothing to worry about. What Is "Low"? How many white blood cells (WBCs) someone has varies, but the normal range is usually between 4,000 and 11,000 per microliter of blood. A blood test that shows a WBC count of less than 4,000 per microliter (some labs say less than 4,500) could mean your body may not be able to fight infection the way it should. A low number is sometimes called leukopenia. CONTINUE READING BELOW Causes Your doc

శుక్రుడు స్థానాలు

శుక్రుడు స్థానాలు శుక్రుడు లగ్నమున ఉన్న జాతకుడు గణిత శాస్త్రజ్ఞుడు , భార్యయందు ప్రేమకలవాడు, ధనవంతుడు, పచ్కాని శరీర కాంతి కలవాడు చిరకాలం జీవించు వాడు. శుక్రుడు పాప గ్రహ చేరిక కలిగి ఉన్నను శత్రు స్థానం లేక నిచ స్తానంలో ఉన్న జాతకుడు కారుడు మోసకారి, వాత శ్లేష్మ పీడితుడు, సుఖరోగా పీడితుడు ఔతాడు . ద్వితియమున శుక్రుడు ఉన్న ధనవంతుడు, విశాలనేత్రములు ఉన్న వాడు, దయకలవాడు, సత్యవాది, స్త్రీ వలన లాభం పొందు వాడు, స్త్రీల స్నేహం పొందు వాడు , పరోపకారి ఔతాడు. శత్రువు పాపగ్రహములతో సిరిక కలిగిన నేత్ర పీడ, చంద్రునితో కలిసిన రేసికటి కలవాడు, ధన నష్టం కుటుంబం లేని వాడు. మూడవ స్థానంలో ఉన్న జాతకుడు అతి లోభి, ఎక్కువ మంది సోదరులు కలవాడు, సంకల్ప సిద్ధి ధన వృద్ధి పొందు వాడు, శుక్రుడు ఉచ్చ క్షేత్రం స్వక్షెత్రం అందు ఉన్న సోదర వృద్ధి కలుగును. భాధిపతి ఆరు, ఎనిమిది, పన్నెండు లో ఉన్న సోదర నష్టం కలుగును. నాల్గవ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు రూపవంతుడు, గాయకుడు, బుద్ధిమంతుడు, ముప్పదవ సంవత్సరమున వాహన సుఖం కలుగును, సోదర సుఖం కలవాడు, క్షమాహ్రుదయ కలవాడు ఔతాడు. భావాధిపతి బలవంతుడైన కార్లు స్కూటర్లు కలవాడు , ధన కనక

రాహువు కేతువు

రాహువు కేతువు రాహువు కేతువు జ్యోతిషంలో ఇవి చాయా గ్రహాలు. ఇవి అపసవ్యమార్గంలో ప్రయాణిస్తాయి. రాహువు దశాకాలం జాతకంలో పద్దెనిమిది సంవత్సరాలు కేతువు దశాకాలం జాతకంలో ఏడు సవత్సరాలకాలం.రాహువు విషం, విషజ్వరాలు మొదలైన వాటికి కారకుడు. కేతువు రణములకు కారకుడు. జాతక చక్రంలో రాహుకేతువులకు ఇల్లు లేదు. రాహువు సూర్యచంద్రులతో కలిసినప్పుడు సూర్యగ్రహణం. కేతువు సూర్య చంద్రులతో కలసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయి. రాహుగ్రహ నక్షత్రాలు ఆర్ధ్ర, స్వాతి, శతభిష ఈ నక్షత్రజాతకులకు రాహుదశా శేషంతో జన్మిస్తారు.కేతువు నక్షత్రాలు అశ్విని, మఖ, మూల నక్షత్రాలలో జన్మించిన వారు కేతుదశా శేషంతో జన్మిస్తారు. రాహువు కేతువు నక్షత్రాలైన అశ్విని, మఖ, మూల నక్షత్రాలలో సంచరిస్తున్నప్పుడు దారుణమైన దుర్ఘటనలు సంభవిస్తాయి. రాహువు ఆర్ధ్ర మూడు, నాలుగవ పాదాలలో సంచరించే సమయాన ఆరోగ్య సమస్యలు, చెడు అలవాట్లు ఉత్పన్నమౌతాయి. స్వాతి నాలుగు పాదాల సంచారం ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాయి. శతభిష రెండవ పాదసంచారంలో కోపం, మూడవ పాద సంచారం కాలేయ సమస్యలు ఉత్పన్నమౌతాయి.కేతువు అశ్విని మూడవ పాదంలో, మఖ ఒకటి, రెండు, మూడుపాదాలలో, మూల ఒకటి రెండు పాదాలలో ఉన్నప్పుడు ఆరోగ

ద్విగ్రహయోగం

ద్విగ్రహయోగం జనన కలమున రెండు గ్రహముల చేరిక ఉన్న   జాతకుని గ్రహ చేరికను అనుసరించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవి ఒక్కొక్క రాశికి తగినట్లు స్తానానికి తగినట్లు ఫలితాలు మారుతూ ఉంటాయి. రవి ఇతరగ్రహ కలయిక ద్విగ్రహ యోగంలో రవి, చంద్రులు కలిసి ఉన్న జాతకుడు, స్త్రీ వశవర్తి , నీతి హీనుడు, కపటమెరిగిన వాడు, ధనికుడు, కార్యములందు నిపుణత కల వాడు. రవి, కుజులు కలిసి ఉన్న జాతకుడు సాహసము, మూర్ఖత, బలము,సత్వము,అనృతము, పాపబుద్ధి కోపం మొదలైనవి కల వాడు, వధ అందు ఆసక్తి కలిగి ఉంటాడు. రవి,బుధులు కలసి ఉన్నట్లయితే సేవ, అస్థిరమైన ధనం, యసస్సే ధనంగా కల వాడు,రాజ ప్రియుడు, పూజ్యుడు, సత్పురుషులలో శ్రేష్టుడు, బలము, రూపము, ద్రవ్యము కలవాడు ఔతాడు. రవి,గురులు కలిసి ఇన్న జాతకుడు ధార్మికుడు, మంత్రి, బుద్ధిమంతుడు, మిత్రుల వలన ధనం ప్రాప్తించిన వాడు, ఉపాధ్యాయుడు ఔతాడు. రవి,శుక్రులు కలిసి ఉన్నచో శస్త్ర విద్యలు మొదలైన వాటి అందు ప్రావిణ్యం కలవాడు, వార్ధక్యములో దృష్టి బలం లేని వాడు, నాట్య క్రియలు తెలిసిన వాడు వివాహానంతరం ధనం బంధువులు కలవాడు ఔతాడు. రవి , శనులు కలిసి ఉన్న జాతకుడు స్వ దర్మమున ఆసక్తి కలవాడు, భార్యా పుత్రుల అ

సప్తమ భావము -కళత్ర విషయములు

#కళత్రం  వంధ్యాపతి స్సితరవీ మదనోదయస్థౌ చంద్రోదయే సమగృహే లలనా కృతిస్స్యాత్ పుంరాశిగే పురుష భావయుత కళత్రం స్ర్తిపుంగ్రహే క్షితయుతే సతి మిశ్రరూపం. శుక్ర సూర్యులు లగ్నంలో కానీ సప్తమంలో కానీ వుండిరేని భార్య గొడ్రాలు అగును అనగా సంతానవతి కానేరదు. రవి శుక్రుల కలయిక అస్తంగత్వ దోషం ఇస్తుంది కదా! మరి వారు అలాంటి దోషం కలవారై లగ్నంలో వుంటే కళత్ర స్థానమును చూస్తారు. కళత్రంలో వుంటే ఇక చెప్పనవసరం లేదు కదా. అందుకే ఈ ఫలితం చెప్పారు. ఇక చంద్రోదయము సమరాశులలో అయితే కళత్రము లలనాకృతి అగును అని చెప్పుచూ పురుష రాశిని పొందినేని కళత్రము పురుష భావం కలిగి వుండును అన్నారు. స్ర్తి పుంగ్రహములతో కూడికొని యుండినేని కళత్రము మిశ్రరూపము కలదై యుండును. ఈ సూత్రం పురుష జాతకం వరకే కాక స్ర్తి జాతకములకు కూడా అమలుచేయవలెను. మరొక ముఖ్య శోధన భౌమాంశేవా భౌమరాశౌమి లగ్నాత్. కామస్థానే జన్మభేవా వధూనామ్‌॥ జాయదాసీ నీచమూఢ గ్రహాంశే దుష్టావా స్యాద్యౌవనే భర్తృహీనాః ॥ పురుషుల జాతకంలో సప్తమ స్థానం స్ర్తిల జాతకంలో లగ్నం ద్వారా తెలుసుకోవలయును. పురుషుల సప్తమ స్థానము లేదా స్ర్తిలకు లగ్నము అంగారక రాశిగానీ అంశ గానీ అయిన యెడల భార్య దాసీయై ఉండ

మహిషాసురమర్దినిస్తోత్రం

మహిషాసురమర్దినిస్తోత్రం అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౧ || సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౨ || అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే శిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతే మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౩ || అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే నిజభుజదండ నిపాతితఖండవిపాతితముండభటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౪ || అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే దురితదురీహదురాశయదుర్మతిదానవదూతకృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || ౫ || అయి శరణాగత

14 రకాల క్యాన్సర్

ఓడాక్టర్స్ దాచిపెడుతున్న ఈ పదార్థం 14 రకాల క్యాన్సర్ ను నివారిస్తుంది ! షేర్ చేయండి ప్రపంచ దేశాల్లో గుండెకు సంబంధించిన వ్యాధితో చనిపోయేవారి సంఖ్య మొదటిస్థానంలో ఉంటె, రెండవ స్థానంలో క్యాన్సర్ వల్ల చనిపోయేవారు ఉన్నారు. క్యాన్సర్ తో మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులని ఎదుర్కోవాలంటే వైద్యులకి, వారిచ్చే మందులకి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ క్యాన్సర్ కు విరుగుడు కనుగొనే పనిలో నిమిగ్నమై ఉన్నారు. క్యాన్సర్ ఎలాగైనా, ఎప్పుడైనా మీ శరీరాన్ని ఎటాక్ చెయ్యొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ అది మన దరికి చేరనివ్వకుండా ఉంచాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించక తప్పదు. దయచేసి ఈ ఆర్టికల్ చదివిన తర్వాత వీలైనంత మందికి షేర్ చేయండి..! ఇది చదివిన వారిలో కనీసం ఒక్కరినైనా మీరు కాపాడిన వారవుతారు..!! దాదాపు అందరి ఇళ్ళల్లో లభించే వెల్లుల్లి 14 రకాల క్యాన్సర్ మరియు మరెన్నో రకాల ఇతర జబ్బులు రాకుండా చేస్తుందని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వారు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ పేషెంట్స్ రోజ

కైలాస పర్వతం - ఒక వైజ్ఞానిక& సమగ్ర వివరణ

కైలాస పర్వతం - ఒక వైజ్ఞానిక& సమగ్ర వివరణ హేతువాదులు &  నాస్తికులు కూడా కచ్చితంగా నమ్మాల్సిన వివరణ సాగరతలానికి 6718 మీటర్ల ఎత్తు గల కైలాస శిఖరం కేవలం హిందువులకే కాక బౌద్ధులకీ జైనులకీ కూడా పరమ పవిత్రమైన ప్రాంతం.దాదాపు హిందువుల ఆలయాలు సమస్తం మూలవిరాట్, గర్భగృహం, విమానశిఖరం, ముఖమండపం, ధ్వజస్తంభం, ఆవరణ, ప్రాకారం, రాజగోపురం అనే అంశాలతో కూడి ఉంటాయి.ఇందులోని ప్రతి అంశానికి సంబంధంచి పొడుగు, వెడల్పు, ఎత్తు, అలంకరణ వంటి విషయాలలో ఎంతో శ్రద్ధని కనబరుస్తారు స్థపతులూ శిల్పులూ. కాని ఇక్కడ అవన్నీ ఒక పర్వతశిఖరంలోనే ఇమిడిపోయాయి!మానససరోవరం అనే పుష్కరిణి కూడా అమిరిపోయింది - పూజారులూ. మంత్రోచ్చాటనలూ, కానుకలూ, ప్రసాదాలూ అనే తంతులు ఏవీ లేని మనలో ఉన్న నిజమైన భక్తిని ప్రదర్శించడమే పూజావిధానమైన ఆలయం ఇది ఒక్కటే!      హేతువాదులు కూడా నమ్మి తీరాల్సిన హేతువుకి అందని విషయాలు ఎన్నో కైలాసశిఖరం చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి.వాటిలో ఒకటి ఎంత గొప్ప పర్వతారోహకుడైనా శిఖరం వరకు ఎక్కలేకపోవటం.ఇప్పుడు దీని చుట్టూ మూడు మతాల వారిలో ఉన్న నమ్మకాలను గమనించి చైనా ప్రభుత్వం అనుమతి నిషేధించింది గానీ అంతకుముందు ఎక్కాలనుకుని కూడా