Posts

Showing posts from December, 2017

💧💧💧💧💧💧

💧💧💧💧💧💧💧 జపాన్ డాక్టర్ల పరిశోధనల ఫలితాలు: 👉 గోరు వెచ్చని నీరు 100% శ్వాస సంబంధిత వ్యాధులను , తల నొప్పి, లో బిపి, కీళ్ల నొప్పులు, హర్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, ఆస్తమా, పొడి దగ్గు, దగ్గు , బ్లాక్ అయిన నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులు అన్నింటినీ నయం చేయగలవు. 👍గోరు వెచ్చని నీరు  ఎలా త్రాగాలి 👉ఉదయము పరగడుపున 5 గంటల సమయం లో 4 గ్లాసుల గోరు వెచ్చని నీరు  త్రాగాలి. 45 నిమిషాల వరకు ఏమి తినకూడదు . 👉మీరు 4 గ్లాసుల నీరు త్రాగలేక పోతే మొదట 1 గ్లాసు, తర్వాత 2 గ్లాసులు ఇలా మెల్లగా  అలవాటు చేసుకోవాలి. 🤡 గోరు వెచ్చని నీరు  త్రాగేవారికి   ప్రయోజనాలు: 👉 డయాబెటిస్-30 రోజుల్లో 👉 బీపీ-30రోజుల్లో 👉 ఉదర సంబంధిత -10రోజుల్లో 👉 అన్ని రకాల క్యాన్సర్లు-9నెలల్లో 👉 నరాల బ్లాకులు-6నెలల్లో 👉 మూత్ర సంబంధిత-10రోజుల్లో 👉 గొంతు,చెవి,కంటి,ముక్కు-10రోజుల్లో 👉 స్త్రీల ఋతు క్రమం- 15రోజుల్లో 👉 గుండె సంబంధించిన -30రోజుల్లో 👉 తల నొప్పీ/మైగ్రేన్ నొప్పి-3రోజుల్లో 👉 హై బీపీ-30రోజుల్లో 👉 కొలెస్ట్రాల్- 4 నెలల్లో 👉 ఆస్తమా- 4 నెలల్లో తగ్గిపోతుంది. 💧💧💧

పంచాంగాలు 2017 గ్రహముల కటుకాది సంజ్ఞ

1)గ్రహముల కటుకాది సంజ్ఞ సూర్యుడు - కారము, చంద్రుడు - లవణము, కుజుడు - చేదు, బుధుడు - షడ్రస సమ్మిత్రము (రసములన్నియు ప్రతికరమని అన్యుల మతము) గురుడు - తియ్యదనము, శుక్రుడు - పుల్లదనము. శని - వగరు, జాతకుని యొక్క నవాంశాధిపతి బలము ననుసరించి ఆయా రసములందు ఇష్టము కలవాడగును. -------- 2-9)కుజాది సప్త గ్రహాలసంచారము, జ్యోతిషం చెప్పేవారకి ఈ భవిష్యత్ గ్రహ సంచారం జ్యోతిష ఫలితాలు తెలియపరచుటకు, ప్రజలకు మంచి తెలియ చేయుట లోను ఉపయుక్తంగా ఉంటుంది. ----- 2-11) శ్రీ హేమలంబి సంవత్సరస్య శ్రీ శైలాది మహేంద్రగిరి మధ్యస్థ త్రిలింగ దేశస్య రాజాధినిర్ణయం.

నిడుమోలు వేంకట సుబ్బారావు

మీ పిల్లల వివాహ విషయంలో నా సహాయం కావాలనుకుంటే: నేను సాయంత్రం 6 గంటల తరవాత మాత్రమే ఫోనులో మాట్లాడగలను.  సాధారణంగా కొత్త నెంబర్ కనపడితే మాట్లాడను.  కనుక ముందుగా మీ ఫోన్ నుండి whatsapp ద్వారా మెసేజ్ పంపండి.  అందులో మీ పేరు ఇంటిపేరుతో సహా వ్రాయండి.  తండ్రిగారి పేరు కూడా వ్రాయండి.  మీరు నానుండి ఎటువంటి సాయం కోరుతున్నారో కూడా చెప్పండి.  అప్పుడు మీ పేరు నా ఫోన్ బుక్ లో వ్రాసుకొని తరువాత మీరు చేసే ఫోన్ కు సమాధానం ఇస్తాను.   గమనించి సహకరించండి. నిడుమోలు వేంకట సుబ్బారావు +91 9440175717

సూర్యనారయణ నేమాని

* బాటసారీ నీ పయనం ఎటు? మనసులో ఎంత బాధ వున్నా బయటికి తెలియనివ్వకూడదు. ఏమీ కానట్లు, ఏదీ జరగనట్లు వుండాలి.  అప్పుడే మనిషి బలవంతుడౌతాడు.  కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంత కష్టమో, సహనాన్ని అలవరచుకోవడం కూడా అంతే కష్టము.  కానీ, బ్రతుకుబాటలో విజయం సాధంచాలంటే పొరాటం తప్పదు.  కాలచక్రంలో వచ్చే పెనుమార్పులను జీర్ణించుకునే మనస్తత్త్వాన్ని అలవరచుకోవాలి.  మితిమీరిన సంతోషం, దుఖం అనర్ధదాయకం.  ఈ రోజు ఎలా గడుస్తుందో అన్న ఆలోచన మనిషిని నిలువునా కృంగదీస్తుంది.  సరి అయిన ఆలోచన జీవనపధాన్నే మార్చివేస్తుంది.  మనసంతా దిగులుతో నిండినపుడు అశావహ దృక్పధాన్ని అవలంబించాలి.  నిరాశ, నిస్పృహలు గుండె లోతుల్లోకి దరిచేరనివ్వకూడదు.  ఆలోచనలను నియంత్రించడం నేర్చుకోవాలి.  ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు.  జీవితం మీద విశ్వాసం కోల్పోతున్నప్పుడు గుండెను సవరదీసి ధైర్యం చిక్కబట్టుకోవాలి.  నిరాశ, నిస్పృహలతో జీవితం తో పోరాటం చేస్తున్నవారికి ఇదే నా స్ఫూర్తి. ఓ నిరంతర బాటసారీ!  ఒంటరి జీవితంతో ఎంతకాలం పోరాడుతావు?  అలుపెరగని నీ పయనంలో తెలియని మజిలీలు ఎన్నో!  కాసింత విశ్రాంతి పిమ్మట నీ పయనం సాగనీ.  ప్రతి పయనం ఇస్తుంది ఒక అనుభవం.  అనుభవా

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రసిద్ద తత్వగీతి.

ఆకసంబు ఎర్రనవ్వును - ఆరు మతములు ఒక్కటవ్వును.. ఇది శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రసిద్ద తత్వగీతి. ఇప్పుడు మనం గొప్పగా జబ్బలు సర్సుకుంటు మాట్లాడుతున్న దళిత, బహుజన ఐక్యతను, మహిళా విద్య, మహిళా సాధికారతను 400 ఏళ్ళకు ముందే ఆచరించి చూపిన మహోన్నతుడు. మహిళలు చదువుకుంటే అరిష్టం అని మహిళలకు విద్యను దూరం చేసిన బ్రహ్మణులను సవాలు చేస్తూ గరిమిరెడ్డి అచ్చమ్మ - రెడ్డి కి, ఈశ్వరమ్మకు విద్యను... దూదేకుల సిద్దయ్యను, మాదిగ కక్కయ్యను శిశ్యులుగా చేర్చుకుని వారికి విద్యనందించడం.. పురుషాధిక్య సమాజానికి ప్రతిగా మనుమరాలు ఈశ్వరమ్మకు మఠం బాధ్యతలు అప్పగించునట్లు చేసి, మహిళలకు నాయకత్వాన్ని అందించడం.. తన తదనంతరం బార్యను సమాజంలో ముత్తైదువ తనానికి చిహ్నంగా భావించే తాళి, మెట్టెలు, పసుపు, కుంకుమలను త్యజించవద్దని తెలపడం.. ఇవన్నీ ఇప్పుడు ఆచరించకుండా కేవలం వేదికలపైనే ఉపన్యాసాల్ని దంచుతున్నారు.  వీరబ్రహ్మం ఆలోచనా విధానం వర్ధిల్లాలి..

దోష శాంతి.

దోష శాంతి. సూచన:- తల్లిదండ్రుల లేదా అన్న లేదా అక్కల జన్మ నక్షత్రమందు శిశు జన్నమైననూ, వర్జ్యము, దుర్ముహూర్తము, గ్రహణములందు గాని, అమావాస్యనాడు గాని జన్మించిననూ - ప్రేగులు మెడకు చుట్టుకుని పుట్టిననూ నక్షత్ర జపము, నవగ్రహ శాంతి దానములు, హోమ శాంతి, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, సువర్ణదానము, జరిపించినచో దోషము తొలగి ఆయురారోములతో వర్ధిల్లెదరు.

Srikant. USAIndian History publication

Indian History publication ప్రియమైన శ్రీ కాంత్ సంకల్పం:బ్రహ్మశ్రీ కోటా వేంకాటాచలం గారి రచనలను DTP చేయించడం - ఆకర్షణీయంగా ప్రచురించడం. వారి ఆలోచనలను, భావాలను, శతబ్దాల భారతీయ చరిత్ర వివరాలను  భావితరాలవారికి అందుబాటులో ఉంచటం - ఆశయాలు.                                 *** నా మేనల్లుడైన శ్రీ కాత్ పరిచయం చేసిన పెద్దలతో కలిసి పనిచేసే అవకాశం వచ్చి నందుకు   నాకు చాలా సంతోషం. యనమండ్ర శాస్త్రిగారికి   డాక్టర్. నిత్యానంద శాస్త్రిగారికి రవితేజ  గారి కి నమస్కారములు. మీరు ప్రింటింగ్ చేయదలచుకున్న పుస్తకాల సంఖ్య, పేపరు సైజు ఒకొక్క పుస్తకం ఎన్ని పేజీలు ఉంటుందో తెలుపగలరు. తదుపరి మీ ఫోన్ నెంబంర్లు తెలియచేయకోరతాను. మీరు నాతో మాట్లడటానికి ముందు నేను  డిటిపి చేసేవారితో మాట్లాడి, మనకు ఎవరు అందుబాటులో ఉంటరో తెలుసుకోవాలి. వాళ్ళతో మాట్లాడటానికి  మొత్తం ఎన్ని పేజీలు DTP చేయవలసి ఉంటందో, అవి పూర్తి సేదాకా వారికి తీరిక ఉంటుందా లేదా తెలుసుకొవాలి మీరు ప్రచురించ దలచుకున్న పుస్తకాలు సైజ్ 1/8 demmy 11cm ht 18cm 181/2cm 1/4 demmy. 17cm ht 24cm 241/2 cm అవగాహమ కావాలి. ఇటువంటివి ముందుగ తెలియడం వలన మనం కలిసినప్పుడు

మనం తీసుకునే ఆహారం వల్ల గుర్తించలేని అనారోగ్యాలు సైతం మటుమాయ మౌతాయి. తెలుసుకోవలసినవి:

మనం తీసుకునే ఆహారం వల్ల గుర్తించలేని  అనారోగ్యాలు సైతం మటుమాయ మౌతాయి. తెలుసుకోవలసినవి: •అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. • కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. • నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. • గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. • అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. • జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. • బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. • సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. • మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది. • దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. • ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది. • అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది. • కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి. • మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు. • ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది. • బీట్ రూట్ రసం