Posts

Showing posts from February, 2018

రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ .🍁

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰ 🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴 ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰ 🍁ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ .🍁 🌹🌿🌹🙏'ఆత్మీయ సమావేశం🙏'🌹🌿🌹 హైదరాబాదు, లక్డీకాపూల్, అశోకాహోటల్లో               - ది.20-2-2018 మంగళవారం -                మనోరంజకంగా జరిగినది.                           🌹 🌹 🌹 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿 💐💐సర్వశ్రీ పి.వి. శాస్తి, డి.సంపత్ కుమార్, యమ్. రామమోహనరావు, కె. సూర్యారావు - అందరకీ వెలకట్టలేని మనశ్శాంతి, సంతృప్తి , ఆయురారోగ్యములు, మెండుగా ప్రసాదించాలనీ, భగవంతుని ప్రార్థిస్తూ, మరెంతో గొప్పగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు పాలైపొంగాలనీ,  ఆకాంక్షిస్తూ, సన్మానించి వారియెడల ప్రేమాభిమానాలను శుభాకాంక్షలను తెలియజేశారు💐💐 🍇సంవత్సరాల పాటు కలిసిపనిచేసి దూరమైన కుటుంబ సభ్యులు ఒక్కసారి కలిసిన సంధర్భంగా అందరూ ముఖాల్లో సంతోషం, ఆనందం తాండవించింది.🍇 🦋విధినిర్వహణలో గురుతుల్యులు మార్గదర్శకులు  తారసపడినందుకు వారియెడల తమకున్న గౌరవమర్యాదలు, వినయ విధేయతలూ అభిమానమూ తెలియపరచుకుని మురిస

సౌందర్యం తారలు.

ఆ చిలిపి కళ్లు.. ముద్దు మోము.. దోర పెదాలు

సంతాప సందేశం శ్రీ దేవి

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::  ఈ విషాదాన్ని తట్టుకొనే మానసిక స్థైర్యాన్ని భగవంతుడు ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: ::::::::::: సినీనటి శ్రీదేవి ఇకలేరు ఇప్పడు 50లలో ఉన్న తరానికి ఆరాధ్యదైవంగాఉండేది... 80, 90 దశకాలలో తెలుగు సినిమాను  ప్రేక్షకులను కుదిపేసిన ప్రముఖనటి. 54 నాలుగేళ్ల జీవితంలో యాబై ఏళ్లు నటిగా కొనసాగి, 2013. శ్రీదేవి పద్మశ్రీ అవార్డును అందుకున్నది. సినిమాల పట్ల ఆమె పట్టుదల, అంకితభావం చాలా విలువైనది.  బాలనటిగా తన నటనతో సినీ అభిమానులను మంత్రముగ్గుల్ని చేసి, కథానాయకిగా దక్షిణ భారత సినీ రంగంలో విజయాలు అందుకుని, చెరగని ముద్ర వేసి, అదే స్థాయిలో హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. బడి పంతులు సినిమాలో బాల నటిగా ‘బూచాడమ్మ బూచాడు’ అనే పాటలో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ పలికించిన హావభావాల్ని ప్రేక్షకులు మరచిపోలేరు. వసంత కోకిల సినిమాలో చిన్న పాపలా, తల్లిలా, అలరించింది. పదహేరేళ్ళవయసు, క్షణక్షణం, జగదేకవీరుడు - అతిలోకసుందరి, రాణికాసుల రంగమ్మ,   ఎస్పీ పరుశురాం, దేవత....శ్ర

ఈనాడు ,,,,25/2/2018

మనిషి ప్రపంచాన్ని దూరం పెడితే- అది ఏకాంతం! ప్రపంచమే మనిషిని దూరంగా ఉంచితే- అది ఏకాకితనం. ఊసులాడుకుంటూ తనదైన ప్రపంచంలో హాయిగా విహరిస్తూ ఉంటుంది.  . ఆ ఏకాంతానికైనా, ఈ ఒంటరితనానికైనా మనసే కారణం అంటుంది వేదాంతం.  ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః - బంధానికీ బంధవిముక్తికీ మనసే మూలం’ అంది ఉపనిషత్తు. కాబట్టే, మనిషికి బలమూ బలహీనతా- మనసే అంటారు అనుభవజ్ఞులు. అది ఎక్కడుందో, ఎలా ఉంటుందో మాత్రం మనిషికి తెలియదు. ‘ఉండటం అయితే ఉంది’ అంది ఐతరేయ బ్రాహ్మణం . ‘శరీరం కన్నా భిన్నమైనది... అది అపూర్వమైనది... ప్రజాపతి దాన్ని మనిషిలోనే నిక్షిప్తం చేశాడు’ అని వివరణ ఇచ్చింది. అది దేనికి ఉప్పొంగిపోతుందో, ఎందుకని కుంగిపోతుందో మాత్రం చెప్పలేదు. ప్రేమకు కరిగిపోతుంది. క్షణాల్లో పెరిగిపోతుంది. అంతలోనే ఒక్క మాటతో విరిగీ పోతుంది. ‘మనసే మనిషి ప్రత్యేకత’ అని యోగ వాసిష్ఠం స్పష్టంగా చెప్పింది.   ‘సజీవుడు’ అనే మాట మనిషికి మాత్రమే వర్తిస్తుంది... ఎందుకంటే ‘మననే వహి జీవతి’... మనసుతో జీవిస్తాడు కాబట్టి’ అని బోధించింది. ప్రయాణం సజావుగా సాగడానికే బుద్ధి అనే ఆయుధాన్ని మనిషికి దేవుడిచ్చాడు. ‘మెదడన్నది మనకున్నది అది సరిగా ప

2018 మహితాత్ముడు

. 'దేవుడి దృష్టిలో అందరూ సమానులే! ఆయనకు రాగద్వేషాలుండవు. పక్షపాత బుద్ధి ఉండదు. ఆయన శాంతిస్వరూపుడు, కరుణామయుడు, పవిత్రుడు, శుభంకరుడు- అని మీరందరూ స్తుతిస్తూ ఉంటారు.

2018 నిఘాయే రక్షాక

మహా విధ్వంసానికి ఉగ్రమూకలు సన్నద్ధమవుతున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో- రెప్పవాల్చని నిఘాయే రక్షాకవచమవుతుంది! ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల దేశాలు ఉగ్రదాడులకు గురవుతున్నాయని మూడు నెలల నాటి అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. పాకిస్థాన్‌- అటు అఫ్గానిస్థాన్‌లోనూ, ఇటు ఇండియాలోనూ ఉగ్రమూకల మృత్యుహేలకు బాసటగా నిలుస్తోంది. కీలక సరిహద్దుల్లో జమ్మూకాశ్మీర్‌పై ఉగ్రనాగులు భయానకంగా కోర చాస్తున్నాయి.  జమ్ము సరిహద్దుల్లో సుంజువాన్‌ సైనిక స్థావరం మీద, శ్రీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపైనా దాడులకు తెగబడింది తామేనని లష్కరే తొయిబా ప్రకటించుకొంది. నిరుడు ఆగస్టులోనే అధీనరేఖ దాటివచ్చిన పాక్‌ ముష్కరులు స్థానిక శక్తుల తోడ్పాటుతోనే ఇంతకాలం మాటువేసి తాజాగా దాడికి తెగబడ్డారని జాతీయ నిఘా సంస్థ స్పష్టీకరిస్తోంది.  తాలిబన్‌, బోకోహరామ్‌, ఐసిస్‌, అల్‌ఖైదా, జమాతుద్‌ దవా... ఇలా నామధేయాల మార్పేగాని అమాయక జనహననంలో, ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసంలో అన్నింటిదీ  ఒకటే పంథా! 

2018 ఫాల్గుణం మాసం. 

త్రేతాయుగంలో రావణాసురుడితో యుద్ధానికి శ్రీరాముడు ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే కదిలాడు. వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని లంకకు తరలివెళ్లాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో సమరాన్ని ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు ప్రారంభించాడు. త్రయోదశి దాకా అది కొనసాగింది. రావణుణ్ని రాముడు అమావాస్యనాడు వధించాడు. ద్వాపర యుగంలో- పాండవులు, కౌరవుల్లోనూ కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు. దేవతలైన హరిహర సుత అయ్యప్పస్వామి, లక్ష్మీదేవి; మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి ఈ మాసంలోనే జన్మించారు. ఇదే నక్షత్రాన జన్మించాడు కనుక, అర్జునుడికి ‘ఫల్గుణ’ అనే పేరుంది. పిడుగుల భయం పోవడానికి ‘ఫల్గుణ’ అంటూ ఆయన నామాల్ని స్మరిస్తారు. ధర్మరాజు ఫాల్గుణ బహుళ అష్టమిన, భీముడు ఫాల్గుణ శుద్ధ త్రయోదశిన జన్మించారంటాయి పురాణాలు. అదేరోజున దుర్యోధనుడు, దుశ్శాసనుడు పుట్టారు. ఫాల్గుణం శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే, ఆ మాసాన్ని ‘ఫాల్గుణి’గా పిలుస్తారు. గ విష్ణుపూజకు పేరొందిన ‘పయో వ్రతం’ విశిష్టమైంది. ఇది శుద్ధ పాడ్యమినాడు ప్

2019 చిన్న పిల్లలను బుజ్జగించడం

.  తమ పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులైతే చూడాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు. తల్లిదండ్రులు   పిల్లలను అర్థం చేసుకోకుండా  క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని దండిస్తున్నారు తల్లులు తమ పిల్లలు ఫలానా వాళ్లతోనే ఆడుకోవాలని నిర్దేశిస్తున్నారు. క్రమశిక్షణ, పిల్లలు తమ మాటే వినాలనే పట్టుదలతో కనీసం వారిని బయటకు కూడా పంపని తల్లిదండ్రులు 62%మంది. 72%మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దండించిన తర్వాత పశ్చాత్తాప పడుతున్నారు. 19% మంది తల్లిదండ్రులు ‘పిల్లలు క్రమశిక్షణతో పెరగాలంటే దండనే ఏకైక మార్గం’ అని విశ్వసిస్తున్నారు. తల్లిదండ్రులు ఏదైనా పనిలో ఉన్నప్పుడు పిల్లలు అల్లరిచేయడం లేదా విసిగించడం వంటివి చేస్తే 76.4% మంది తల్లిదండ్రులు వెంటనే వారిపై చెయ్యెత్తుతున్నారు.  భోజన సమయంలో, నిద్రపుచ్చేటప్పుడు పిల్లలు మారాం చేస్తే వారిపై చెయ్యి చేసుకునే తల్లిదండ్రులు 76% మంది. పిల్లలకు తొడపాశం పెట్టడం, వారిని దండించడం వల్ల కలిగే ప్రభావాల గురిచి 69% మంది తల్లిదండ్రులకు తెలిసినా ఆ సమయానికి మాత్రం నియంత్రణకోల్పోయి వారిపై విశ్వరూపం చూపిస్తున్నారు. భార్యా భర్తల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, బాధ్యతా రాహిత్యం వలన దండించడం, వారికి

2019 గర్భధారణ

Image
ప్రేమికుల దినోత్సవం గర్భధారణకు పెట్టిందిపేరని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రేమికుల దినోత్సవ వారంలో 16,263 మంది గర్భందాలుస్తున్నట్లు గుర్తించారు. ఆ మరుసటి వారమూ 16,344 మంది కడుపు పండుతున్నట్లు గమనించారు. వారంలో సగటు గర్భధారణ (15,427) కంటే ఇది 5 శాతం ఎక్కువని కనిపెట్టారు. ‘క్రిస్మస్‌ వారంలో మహిళలు ఎక్కువగా గర్భందాలుస్తుంటారు.  2018లో జన్మించే పిల్లలు గతంలో పుట్టినవారికంటే ఎక్కువ ఏళ్లు జీవించే అవకాశముందని ఆమె వివరించారు. ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰ ॰॰॰॰॰॰॰॰॰॰॰॰ ॰॰॰॰॰॰॰ ఆ పానీయాలు రోజూ తాగితే..   సంతాన సాఫల్యతకు ముప్పు!    దంపతుల్లో ఎవరికైనా ప్రతిరోజూ తీయని పానీయాలు (సుగర్‌-స్వీటెన్డ్‌ డ్రింక్స్‌) తాగే అలవాటుంటే గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.   దాల్చాలని కోరుకుంటే తీయని పానీయాల వినియోగాన్ని పరిమితం చేయాలి.  , ఆల్కాహాల్‌ సేవించడం, ధూమపానం, ఆహార నియమాలు, స్థూలకాయం వంటివి కూడా గర్భధారణపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడించారు.   శక్తి పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్‌) తీసుకుంటే ముప్పు మరింతగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంతానసాఫల్య అవకాశాలు మెరుగుపడాలంటే ద

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు?

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు? ఆశీర్వచనం ఎందుకు చేస్తారు? ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం?? పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి??? భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు……… అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? అవి ఫలిస్తాయా? తప్పకుండా ఫలిస్తాయి. సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసి

🌹  సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవ వేడుకలు🌹 

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰- 🌹  సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవ వేడుకలు🌹 ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰- 🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌺🌼🌸 ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰- 💐💐    సంధర్భంగా హృదయపూర్వక   💐💐                   🌼🌸🌺💐పాదాభినందనలు💐🌺🌼🌸 ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰- 🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵 ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰- 🌹 ఈ రోజు హేమలంబ నామ సంవత్సర మాఘ కృష్ణ త్రయోదశి - 13-2-2018 మా బావగారు నిడమోలు నరశింహారావు, గోపాలరావుగార్ల ప్రేమపాత్రుడైన పెద్దఅల్లుడు 🌹బ్రహ్మశ్రీ బొమ్మరాజు రాధాకృష్ణమూర్తిగారి పుట్టిన రోజు🌹                                                      .                                       🍁🍁మా బావగారికి ఎనభై మూడో సంవత్సరం  ప్రారంభమైన సందర్భంగా కుమారులు, కుమార్తె, మనవలు, మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు జరిపించుచున్న 🍁🍁 🌹  సహస్ర చంద్రదర్శన శాంతి

2019  కుండలినీ చక్రాలు - ధ్యానం

  కుండలినీ చక్రాలు - ధ్యానం వెన్నెముక పొడవునా ఉండే శ క్తి కేంద్రాలను చక్రాలు అంటారు. ఇవి నాడీ వ్యవస్థ ఆధారితంగా ఉంటాయి. కటిభాగం నుంచి మొదలై కపాలానికి చేరతాయి. వీటిలో సహస్రార చక్రం అన్నింటికన్నా కీలకమైనది. వెన్నెముకలో సుషుమ్న, ఇద , పింగళ అనే ప్రధాన కేంద్రాలు ఉంటాయి. జీవ శక్తికీ, ప్రాణశక్తికీ కేంద్రంగా ఈ చక్రాలను పరిగణిస్తారు. స్థూలశరీరానికి సంబంధించిన ఒక మౌలిక అంశమే ప్రాణం. ప్రాణశక్తిని చైతన్యపరిచే ఈ చక్రాలే జీవితానికి మూలం .  1. తలనుంచి కటి భాగందాకా వెళ్లే ఈ చక్రాల్లో తలలో ఉండేది సహస్రార చక్రం. ఏడు చక్రాల్లో ఇది మకుటం లాంటిది. జీవ చైతన్యానికీ పూర్తి ఎరుకకు సంబంధించింది. ఇది సాధార ణ స్పృహకు, కాలానికీ, స్థలానికీ అతీతమైన ఒక అద్భుత ప్రపంచంతో ముడివడి ఉంటుంది. ఈ చక్రాలు ఎదిగినప్పుడు విద్వత్తును, విజ్ఞానాన్నీ, అవగాహనననూ పెంచుతాయి. ఆఽధ్యాత్మిక బంధాన్నీ, ఒక దివ్యానందాన్నీ కలిగిస్తాయి. సహస్రార చక్రం తల మీద ఉంటుంది. ఇక్కడ 20 పొరలు ఉంటాయి. ఒక్కో పొరలో 50 రేకుల చొప్పున మొత్తంగా 1000 రేకులు ఉంటాయి. మౌలికంగా ఇది వాయిలెట్‌ వర్ణంలా అనిపిస్తుంది. కానీ, వాస్తవానినికి ఇది పలు వర్ణాలతో ఉండి ‘ఓం’ అన

Ashwani Gujral of ashwanigujral.com

The Nifty futures on the Singaporean stock exchange were trading higher by around 33 points at 10,490, a rise of around 0.32 percent. This indicates that the domestic market is likely to open on a positivenote. Moneycontrol.com has collated a list of trading ideas from top market experts which one can take cues for better returns: Ashwani Gujral of ashwanigujral. com Buy Delta Corp with a stop loss of Rs 345, target of Rs 370 Buy HCL Tech with a stop loss of Rs 880, target of Rs 940 Buy Adani Enterprises with a stop loss of Rs 205, target of Rs 221 Sell Aurobindo Pharma with a stop loss of Rs 600, target of Rs 565 Sell Piramal Enterprises with a stop loss of Rs 2650, target of Rs 2590 Buy Yes Ban with a stop loss of Rs 324, target of Rs 340 Buy Bank of Baroda with a stop loss of Rs 160, target of  Rs 174 Buy Ceat with a stop loss of Rs 1590, target of Rs 1650 Mitessh Thakkar of miteshthacker.com Buy M&M with a stop loss of Rs 739 for target of Rs 785 Buy Interglobe Avi

5 Stocks to benefit Modi’s rural pllicy

5 Stocks to benefit from Modi’s rural focus policies The Modi Government is actively focusing on reviving the rural economy. The government has undertaken many initiatives in order to improve consumption, infrastructure and job opportunities in the rural parts of India. Various programs have been designed by the Government to fulfill the rural requirements. In order to double the farm income by 2022, the government has allocated Rs1.07 lakh crore for expenditure on rural development, out of which Rs.48,000cr is allocated to MNREGA for FY2017-18. At present, as per the media articles, India has ~4 crore un-electrified rural households and the Government targets to provide electricity to every village under its Deendayal Gram Jyoti Yojana. Moreover, the Pradhan Mantri Awaas Yojana (PMAY) plans to provide shelter to people in rural India. We believe that with increasing rural income levels in the coming years, the rural consumption will get a boost, which in turnwould prove positiv

గ్రహణ వివరాలు

🌝 *చంద్ర గ్రహణం - వివరాలు* 🌝                ✍  _శక్తి పీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతానంద పురోహిత్_ ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰ ⭕👉 *చంద్ర గ్రహణం ఎప్పుడు కలదు ?*   మాఘ శుధ్ధ పౌర్ణమి అనగా తేది : 31 - 01 - 2018 , బుధవారము రోజు. ⭕👉 *చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుందా ?* మాఘ శుద్ధ పౌర్ణమి అనగా జనవరి 31 , బుధవారమున గల చంద్ర గ్రహణము...గ్రస్తోదితము,ఖగ్రాస చంద్ర గ్రహణము.అనగా సంపూర్ణ చంద్ర గ్రహణం కలదు.ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది.కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది.గ్రహణ నియమాలను తప్పక ఆచరించాలి. ⭕👉 *గ్రహణ సమయ వివరాలు :-* గ్రహణ స్పర్శ కాలము   — సాయంత్రం 05 : 18 ని॥లకు గ్రహణ మధ్య కాలము — రాత్రి            07 : 00 గం॥లు గ్రహణ మోక్ష కాలము   — రాత్రి            08 : 42 ని॥లకు అంటే చంద్ర గ్రహణము సాయంత్రం 05 : 18 ని॥లకు ప్రారంభమయ్యి , రాత్రి 08 : 42 ని॥లకు ముగుస్తుంది. ఇట్టి చంద్ర గ్రహణ పుణ్య కాలము మొత్తం 03 : 24 ని॥లు కలదు. ⭕👉 *గ్రహణ నియమాలు ఏ సమయం నుండి పాటించాలి ?* గ్రహణ స్పర్శ కాలమునకు 9 గంటల ముందు నుండి గ్రహణ ప్రభావము ప్రారంభమ

సనాతన ధర్మంలో ’స్త్రీ’ ఔన్నత్యం  Thread starterBhaskarkilli 

సనాతన ధర్మంలో ’స్త్రీ’ ఔన్నత్యం   ప్రపంచంలో ఏ మతమూ, దేశమూ ఇవ్వనంత గౌరవం, మర్యాద, పూజనీయత కేవలం సనాతన ధర్మంలో మాత్రమే స్త్రీకి ఇవ్వబడింది. అసలు ఇంకా చెప్పాలంటే, పురుషునికన్నా స్త్రీనే ఒక మెట్టు ఎక్కువ అని ఎన్నోసార్లు చాటిచెప్పింది నా ధర్మం, నా దేశం, నాజాతి. అనాదియై, ఉన్నతమైన ఎన్నో భావాలు కలిగి ప్రపంచానికి, ఈ లోకానికే కాదు పారలౌకిక వాసులకీ సంస్కారం నేర్పిన గడ్డ ఈ గడ్డ. ఇక్కడ పుట్టినందుకు, జీవిస్తున్నందుకు గర్విస్తున్నాను. ఒక్క భారతదేశంలోనే, ఒక స్త్రీ మూర్తిని చూస్తే మాతృమూర్తిగా గౌరవిస్తాం, ఏంటమ్మా అని పలకరిస్తాం. ఒక స్త్రీ మూర్తిని చూస్తే అక్కగానో, చెల్లిగానో, పిన్నిగానో, వదిన గానో, అమ్మగానో, అమ్మమ్మగానో వరస కలిపి గౌరవించి మాట్లాడడం ఒక్క భారతీయజాతికి మాత్రమే తెలుసు. ఒక స్త్రీ మూర్తి భారత దేశంలో కేవలం మనిషి కాదు, దైవం, పరాదేవత. సుహాసినీ పూజ చేసినా ఆమెకే, బాల పూజ చేసినా ఆమెకే. ఒక స్త్రీ మూర్తి వివాహానంతరం భార్యాభర్త ఇద్దరూ సమం, అసలు ఆమెయే ఎక్కువ కూడా, మా వేదాలు, శాస్త్రాలు, ప్రమాణ గ్రంథాలు అలానే చెప్పాయి. ఆమెయే గృహం, అందుకే ఆమె గృహిణి, ఆమె ఇంటిలో ఉంటున్నందుకు అతడు గృహస్థు. పెళ్ళ

మనుస్మృతి (మనుధర్మ శాస్త్రం)…

మనుస్మృతి (మనుధర్మ శాస్త్రం)… రఘు వంశం రెండో సర్గం మొదట (శ్లో 2) దీలిప మహారాజు ధర్మపత్ని అయిన సుదక్షిణాదేవి వేదార్థాన్ని స్మృతి మాదిరిగా నందినీధేనువు వెళ్ళే దారిని అనుసరించిందని కాళిదాసు వర్ణించాడు. (….మనుష్యేశ్వర ధర్మపత్నీ శ్రుతేరి వార్థం స్మృతి రన్వగచ్చత్) శ్రుతి అంటే వేదం. స్మృతి అంటే ధర్మశాస్త్రం. “వేదో ధర్మ మూలం” అని గౌతముడు, సమస్త ధర్మాలకూ వేదమే మూలం. ఆ వేద ధర్మాన్ని ప్రతిపాదిస్తూ శాసించేదే ధర్మశాస్త్రం. ఇదీ వేదంలో సమానమై పధ్నాలుగు విద్యల్లో ఒకటయింది. ధర్మశాస్త్రం ధర్మాన్ని తెలుపుతుంది. జైమిని “చోదనా లక్షణోర్థో ధర్మః” అని చెప్పాడు. చోదన అంటే పురికోల్పటం అని అర్థం. వ్యక్తి చేయదగిన విధుల్ని బోధించేది ధర్మం. ధర్మాలు సామాన్యమనీ, విశేషమనీ రెండు రకాలు. సత్యం, అహింస, దయ, శౌచం మొదలయినవన్నీ సామాన్య ధర్మాలు. వర్ణాశ్రమ ధర్మాలు విశేష ధర్మాలు. భారతదేశంలో ధర్మశాస్త్రాలు చాలా ప్రాచీనమైనట్టివి. మానవసమాజం తోనే సామాన్య విశేష ధర్మాలు రూపొందాయి.  వేదాల్లోనే ధర్మాల్లోకి కొన్ని కనబడుతున్నాయి. సమాజం స్థాణువు కాదు కాబట్టి, పరిణామం చెందే తత్త్వం కలిగింది కావునా ధర్మాలను కూడా కాలానుగుణంగా మార్పుల చేర

మనుస్మృతి (భాగం-3)

మనుస్మృతి (భాగం-3) బ్రాహ్మణులు తమ జీవిత కాలంలో నాలుగవ భాగం పాటు గురుకుల వాసంలో గడిపి తరువాత గృహస్థాశ్రమ మవలంబించి గృహంలో వుండాలి. బ్రాహ్మణుడు ఆపద లేనప్పుడు ఇతర జీవులకు ద్రోహం చేయకూడదు. సుఖాపేక్ష లేక జీవించడానికి అవసరమైన డబ్బును స్వకర్మల నవలంబిస్తూ, బాధలు పడక సంపాదించాలి. వర్తకాన్ని సత్యానృత మంటారు. స్వయంగా ఏ పనీ చేయలేకపోయినా ఎలాగైనా జీవితాన్ని గడపవచ్చుగానీ, సేవక వృత్తి ఎట్టి పరిస్థితులలోనూ చేయగూడదు. సేవక వృత్తిలో యజమానితో తిట్లుతినాలి. నీచపు పనులు చేయాలి కాబట్టి బ్రాహ్మణునికి సేవక వృత్తి సర్వదా నిషిద్ధము.  బ్రాహ్మణుడు పాటపాడి, నాట్యమాడి డబ్బు సంపాదించగూడదు. యాగము చేయించగూడని వానితో యాగం చేయించి డబ్బు సంపాదించగూడదు. ధనం వున్నా లేకున్నా పతితులనుంచి డబ్బు తీసుకోకూడదు. సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు గ్రహణ సమయంలో నీటిలో ప్రతిబింబం కనిపించేటప్పుడు, సూర్యుడు మధ్యాహ్న సమయంలో నడినెత్తి మీదికి వచ్చినప్పుడు సూర్యుణ్ని చూడగూడదు. దూడకట్టు తాడును దాటగూడదు. మేఘం వర్షించేటప్పుడు పరుగెత్తగూడదు. నీటిలో కనిపించే తనప్రతిబింబాన్నిచూడగూడదు. కామార్తుడైనా బహిష్టు దినాలలో మూడు రోజులు స్త్రీత