Posts

Showing posts from April, 2019

2020 తాజా అథ్యయనం డయాబెటిస్‌ అధ్యయనంలో

టైప్‌ టూ డయాబెటిస్‌తో బాధపడేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో . వీరు బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ రోజంతా నియంత్రణలో ఉండాలంటే మధుమేహులు అధిక కొవ్వు, తక్కువ కార్బోహైడ్రేట్లతో కూడిన అల్పాహారం తీసుకుంటే మంచిదని పరిశోధకులు పేర్కొన్నారు. తృణధాన్యాలు, ఓట్స్‌, పండ్లు సహా పాశ్చాత్య బ్రేక్‌ఫాస్ట్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో టైప్‌ 2 మధుమేహంతో బాధపడేవారికి ఉదయాన్నే బ్లడ్‌ షుగర్‌ అధికమవుతుందని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనంకి నేతృత్వం వహించిన జొనాథన్‌ లిటిల్‌ చెప్పారు. టైప్‌ టూ మధుమేహుల్లో అల్పాహారమే బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను పెంచేస్తోందని తమ అధ్యయనంలో వెల్లడైందని అన్నారు. వీరిలో షుగర్‌ లెవెల్స్‌ను భారీగా తగ్గించేందుకు తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక కొవ్వుతో కూడిన ఆహారంతో రోజును ప్రారంభించడం మేలని చెప్పారు. ఇది షుగర్‌తో వచ్చే అనుబంధ లక్షణాలను కూడా నియంత్రించేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. లంచ్‌, డిన్నర్‌లో కూడా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. ... కొవ్వును కరిగించి స్ధూలకాయాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన .....  తాజ

2020 ఆధ్యాత్మికం

ప్రతి మనిషి మూడు సమస్యలతోనే ఎక్కువగా సతమతమవుతూ ఉంటాడు. శత్రు, రోగ, రుణబాధ నివారణ కారకుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి.  వీటిని ఏకకాలంలో నివారించగలిగే దేవునిగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు కొలుస్తారు. ఆయనకు ముడుపు కట్టి మొక్కితే సకలరోగాలు పటాపంచలై అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం. సకల దోషాలకు నివారణ ... జాతకరీత్యా, కుజ, శని, రాహు, కేతు దోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు పరిహారమవుతాయి. ఆలస్యవివాహాలు, కుటుంబ కలతలు, దాంపత్య అనుకూలత లేకపోవడం, సంతానం లేనివారు, ఉన్న సంతానం సక్రమంగా ఉండాలనుకునేవారు, ఉద్యోగం లేనివారు, ఉద్యోగ సంబంధ సమస్యలు, ఉద్యోగ ప్రమోషన్లకు స్వామివారికి మొక్కుతారు. వృత్తి, వ్యాపార  వ్యవహార అనుకూలతకు, కుటుంబ వృద్ది, గృహ సౌఖ్యం, రాజకీయ అభివృద్ధికి స్వామివారికి పూజలు చేయిస్తుంటారు.  విద్యార్ధులకు విద్యాభివృద్ధికి, శత్రువుల నుంచి రక్షణకు, రుణ విమోచనకు, శరీర అనారోగ్య నివారణ, జాతకరీత్యా, నవగ్రహ దోష నివారణకు స్వామివారి పూజలు నిర్వహించడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగిస్తుంటారని భక్తుల ప్రగాడ విశ్వాసం. .....

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 30 Apr, 2019 14:24 IST|Sakshi

Image
నష్టాల్లో స్టాక్‌మార్కెట్ల 30 Apr, 2019 14:24 IST|Sakshi దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. బ్యాంక్స్‌, ఆటో, రియాల్టీ స్టాక్స్‌ భారీ ఒత్తిడితో  సెన్సెక్స్‌ ఒక దశలో 300పాయింట్లు పతనమైనంది. నిఫ్టీ కూడా 11700 స్థాయిని కోల్పోయింది. ప్రస్తుతం 130 పాయింట్లు క్షీణించి 38937వద్ద, నిఫ్టీ   48 పాయింట్లు నష్టపోయి 11707  వద్ద కొనసాగుతోంది. ఎస్‌ బ్యాంక్‌ టాప్‌ లూజర్‌గా ఉంది.   దీంతో నిప్టీ బ్యాంకు ఇండెక్స్‌ ఇంట్రాడేలో ఏకంగా 400 పాయింట్లకు పైగా నష్టపోయింది.  ఇండస్‌ ఇండ్‌, రిలయన్స్‌, ఇండియా బుల్స్‌, భారతి ఇన్‌ప్రాటెల్‌, హీరో మోటోకార్ప్‌, మారుతి నష‍్టపోతున్నాయి.  ఎలక్షన్ - 2019 ఐపీఎల్‌ వీడియోలు సినిమా క్రీడలు బిజినెస్ ఫ్యామిలీ ఫోటోలు ట్రెండింగ్ కొనుగోళ్ల జోరు :  సెన్సెక్స్‌ 350 పాయింట్లు జంప్‌ 24 Apr, 2019 14:52 IST | Sakshi సాక్షి, ముంబై:   మూడురోజుల నష్టాల తర్వాత  సానుకూలంగా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు మిడ్‌ సెషన్‌తరువాత మరింత జూమ్‌ అయ్యాయి. ఆరంభంలో ఊగిసలాడిన  కీలక సూచీలకు ప్రస్తుతం కొనుగోళ్ల మద్దతు భారీగా లభిస్తోంది. దీంతో సెన్సెక్స్‌ 351పాయింట్లు జంప్‌ చేసి 38,915 వద్ద, నిఫ్టీ లాభాల

2019 క్యూ4 ఫలితాలతో దిశానిర్దేశం 22 Apr, 2019 05:00 IST|Sakshi

2019 ఫలితాల దెబ్బ : పతనం

హీరో’ లాభం 25 శాతం డౌన్‌  టూవీలర్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25 శాతం తగ్గి రూ.730 కోట్లకు చేరింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యు4లో రూ.967 కోట్ల నికర లాభం వచ్చిందని హీరో మోటోకార్ప్‌ చైర్మన్‌ పవన్‌ ముంజల్‌ పేర్కొన్నారు. గత క్యూ4లో అమ్మకాలు తగ్గడంతో నికర లాభం కూడా తగ్గిందని, ఆదాయం రూ.8,564 కోట్ల నుంచి 8 శాతం పతనమై రూ.7,885 కోట్లకు తగ్గిందని తెలిపారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో 20 లక్షల వాహనాలు విక్రయించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో 17.8 లక్షల వాహనాలు విక్రయించామని, అమ్మకాలు 11 శాతం తగ్గాయని తెలిపారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.32 డివిడెండ్‌ను ప్రకటించారు. కాగా ఈ ఏడాది జనవరి 31న ఒక్కో షేర్‌కు రూ.55 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.   78 లక్షల వాహన విక్రయాలు..  ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,697 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం తగ్గి రూ.3,385 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం రూ.32,872 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.33,651 కోట్లకు పెరిగింది. వాహన విక్

2019 4th Qr Results gainers

Image
ట్రెంట్‌ లాభం 37 శాతం అప్‌  30 Apr, 2019 08:37 IST | Sakshi టాటా గ్రూప్‌ రిటైల్‌ సంస్థ, ట్రెంట్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.16 కోట్లకు పెరిగిందని ట్రెంట్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.539 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.677 కోట్లకు పెరిగిందని ట్రెంట్‌ చైర్మన్‌ నోయల్‌ ఎన్‌. టాటా చెప్పారు.. మొత్తం వ్యయాలు రూ.522 కోట్ల నుంచి రూ.659 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.1.30 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)తో కలుపుకుంటే మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.52.08 కోట్లవుతాయని వివరించారు. గత క్యూ4లో తమ సంస్థ బ్రాండ్, వెస్ట్‌సైడ్‌ కొత్తగా 27 స్టోర్స్‌ను ప్రారంభించిందని  గతంలో ఏ సంవత్సరంలోనూ ఈ స్థాయిలో స్టోర్స్‌ను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు.   పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్ల లాభం   ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.117 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్లకు పెరిగిం

2019ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి అంబుజా సిమెంట్స్, కొటక్‌ మహీంద్రా బ్యాంక్, కెన్‌ ఫిన్‌ హోమ్స్, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీలు గత ఆర్థిక సంవత్సర(2018–19) చివరి త్రైమాసిక ఫలితాలను మంగళవారం (30న) ప్రకటించనున్నాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలైన బ్రిటానియా (బుధవారం), డాబర్‌ (గురు), హిందూస్తాన్‌ యూనిలివర్‌ (శుక్ర) ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఇదేవారంలో రిజల్స్‌ ప్రకటించనున్న ఇతర ప్రధాన కంపెనీల్లో.. టాటా కెమికల్స్, టాటా పవర్, ఫెడరల్‌ బ్యాంక్, గోద్రేజ్‌ ప్రాపర్టీస్, అజంతా ఫార్మా, ఎల్‌ఐసి హౌసింగ్‌ ఫైనా¯Œ్స, రేమండ్, బంధన్‌ బ్యాంక్, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్‌ ట్రెండ్‌కు అత్యంత కీలకంకానున్నాయని ఎడెల్వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ అన్నారు. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ భారత్‌ క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్‌ 1–26 కాలంలోనూ రూ.17,219 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది.

2020 బంధం - బంధుత్వం

బంధం కలిస్తే బంధుత్వం...పెనవేసుకున్న అనుబంధం అంతులేని సంతోషానికి కారణమవుతుంది.మనుషుల మధ్య ఈ అనురాగ ముడులను వేసే ఓ ప్రక్రియ పెళ్లి...వివాహం ఇద్దరు మనుషులనే కాదు, రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది.           ఆదర్శ దంపతులు వెంట నడచివచ్చిన మహిళను ప్రేమగా చూసుకోవాల్సిన సందేశాన్ని రామయ్య, భర్తను అనురాగంతో, ప్రేమతో మాత్రమే తనవాడిని చేసుకోవాలనే సందేశాన్ని సీతమ్మ తమ వివాహం ద్వారా అందించారు.  వైశాఖ శుద్ధ దశమి ఉత్తర ఫల్గుణి నక్షత్ర శుభముహూర్తాన్ని సీతారాముల కల్యాణానికి వేదమూర్తులు నిర్ణయించారు.     శ్రీరాముడికి సీతతో పాటు లక్ష్మణుడికి సీత సోదరి ఊర్మిళను, భరతుడికి జనకుడి సోదరుడైన కుశధ్వజుని పెద్దకూతురు మాండవి, శతృఘ్నుడికి కుశధ్వజుని మరోకుమార్తె శ్రుతికీర్తిని ఇచ్చి వివాహం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్తవారింట ఎలా నడుచుకోవాలో     ...... పుట్టింటి నుంచి ఓ తండ్రి కుమార్తెగా అత్తింట అడుగుపెట్టే స్త్రీ, తన భర్తకు సహధర్మచారిణిగా ఉండాలి. అత్తింటివారికి అన్ని శుభాలు కలిగేలా ప్రవర్తించాలి. పతివ్రతగా ఉండాలి. భర్తను నీడలా అనుసరించాలి. ఇలాంటి మహోన్నతమైన జాగ్రత్తలు, సూచనలు చెబుతూ బిడ్డను అ

2020. పిల్లలు- పెంపకం

పాఠశాలలు, కళాశాలల్లో డాన్స్‌ ప్రాముఖ్యం ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ వేడుక జరిగినా ఆనందంతో చిందులేయాల్సిందే. మరి మన పిల్లలు అందరితో భేష్‌ అనిపించుకోవాలంటే. నృత్య శిక్షణ, పాటలు, చిత్రలేఖనం, ,ఇంకా చిన్నారుల మేథస్సును పెంచేలా  రోబోటిక్స్‌, ఫొటోగ్రఫీ, అబాకస్‌.. అన్నీ ఆకట్టుకునేవి నైపుణ్యాలు పెంచేవి.  వాళ్ల భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేవి. శరీరం కూడా దృఢంగా మారుతుంది. నలుగురితో కలిసి సాధన చేస్తారు కాబట్టి... క్రమశిక్షణ కూడా వస్తుంది.  పెద్దయ్యేకొద్దీ చదువు, ఉద్యోగం పేరుతో పిల్లలు విడిగా ఉండాల్సి రావచ్చు  ఈ రోజుల్లో పిల్లలకు చిన్నవయసు నుంచీ ఎంతోకొంత వంట  రావడం అనేది ప్రాథమిక అవసరం అంటున్నారు  నిపుణులు. సెలవుల్లో పిల్లలకు చిన్నచిన్న వంటలు ఇంట్లోనే నేర్పించండి.   చాలా మందికి అవసరం అయిన కళల్లో ఫొటోగ్రఫీ కూడా ఒకటి.  ఫొటోలు తీయడం, లైటింగ్‌ సరిదిద్దుకోవడం... వంటివి తెలిస్తే చాలు ఎవరైనా ఫొటోలు తీయొచ్చు. ఇది వారిలో సృజనాత్మకతనూ పెంచుతుంది. సహనం అలవడుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.  పిల్లలు చదువుల్లో రాణించాలని కోరుకుంటున్నారా.... అలాంటివారికి వేదిక్‌ మ్యాథ్స్‌, అబాకస్‌ వంటివాట

2020 సౌందర్య పోషణ 

ప్రతి మహిళ తన సౌందర్యాన్ని  మరింతగా పెంచుకోవాలని ఆరాటపడుతుంది

2020 సంవత్సర ఫలితాలు

అకాల వర్షం  ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు.  హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి వాన బీభత్సం:   ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షంతో ఉద్యాన వనాలు, ప్రధానంగా మామిడి, అరటి వంటి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. ఒక మోస్తరు వర్షంతో పాటు పెనుగాలులు వీయడంతో  అరటితోటలు నేలవాలాయి పలుచోట్ల ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. .... రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి గతేడాదికన్నా దారుణంగా ఉం టుం ది. సాధారణంగా ఏటా మే నెలాఖరుకు భూగర్భ జలాలు అడుగంటుతుంటాయి. ఆ తర్వాత జూన్‌ నుంచి ప్రారంభమయ్యే వర్షాలతో రీఛార్జి అవుతూ నవంబరు నెలాఖరుకు ఎగబాకుతాయి. జిల్లాల్లో వానలు చాలినంత లేకపోవడంతోపాటు సగటు వర్షపాతంలో సగం లోటు కనిపిస్తోంది. ..... తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. భూగర్భజలాలు తగ్గడం, జలాశయాలు అడుగంటడం, నదుల్లో నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ప

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రo స్వర్ణా కర్షణ భైరవ

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రo స్వర్ణా కర్షణ భైరవ పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం చూడడానికి ఎర్రటి చాయతో ప్రకాశిస్తూ ఉంటారు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడిని ధరించి. చతుర్భుజాలతో. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఓం అస్య శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా హ్రీం బీజం క్లీం శక్తిః సః కీలకం మమ దారిద్ర్య నాశార్థే పఠే వినియొగః ఋష్యాది న్యాసః బ్రహ్మర్షయే నమః శిరసి  అనుష్టుప్ ఛందసే నమః ముఖే స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది: హ్రీం బీజాయ నమః గుహ్యే క్లీం శక్తయే నమః పాదయోః సః కీలకాయ నమః నాభౌ వినియొగాయ నమః సర్వాంగే హ్రాం హ్రీం హ్రూం ఇతి కర షడంగన్యాసః ధ్యానం పారిజాతద్రుమ కాంతారే స్థితే మాణిక్య మండపే సింహాసన గతం వందే భైరవం స్వర్ణదాయకం గాంగేయ పాత్రం డమరూం త్రిశూలం వరం కరః సందధతం త్రినేత్రం దేవ్యాయుతం తప్త స్వర్ణవర్ణ స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి || మంత్రః ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధారణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలవధ్యాయ లోకేశ్వరాయ

2020 18 *తంత్ర మార్గం:-*

*తంత్ర మార్గం:-* *చక్ర విజ్ఞానం:-* *విశుద్ధ చక్రం-1 - :-* *మెడ వెనుక, కంఠం మధ్య భాగం           ఈ విశుద్ధ చక్ర స్థానం.!* *ఇది "థైరాయిడ్" గ్రంథికి సంబంధించి యున్నది...* *ఆకాశ తత్వం       ఈ చక్ర లక్షణం...* *ఇది వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియం తో అను సంథాన మై ఉన్నది...* *దీనికి సంబంధించిన కర్మేంద్రియాలు "స్వర పేటికలు"...* *ఈ విశుద్ధ చక్రం పంచ వాయువు లలో ఒకటైన ఉదాన వాయువు తో అనుసంథాన మై యున్నది...* *ఇక్కడి అధిష్ఠాన దేవత "సదాశివుడు". ఇక్కడి ప్రతికూల శక్తి "శాకిని...* *ఈ చక్రం నేరుగా మెదడుతో అను సంథానమై యుంటుంది...* *ఇక్కడ 16 దళాల పద్మం కలదు...* *ఈ దళాలలో ఒక్కొక్క దళానికి వాగ్దేవి శబ్దాలయిన అచ్చులు ఉంటాయి...* *అవి... అం,  ఆం, ఇం, ఈం, ఉం, ఊం, ఋం, ౠం, లుం, లూం, ఎం, ఐం,ఓం, ఔం, అం, అః. ఈ 16 దళాలు అమావాస్య నుండి పౌర్ణమి వరకు వచ్చే 16 తిథులకు ప్రతీక...* *అమావాస్య అంటే 'లయం' చెందడం. "పౌర్ణమి అంటే" వెలుగు...* *చేతన త్వానికి సూచికగా ఈ విశుద్ధ చక్ర స్థానం లో "ఐరావతం" చూపించ బడినది..* *ఈ చక్రపు బీజ మంత్రం "హం".

2020 17 పురుష సూక్తం

పురుష సూక్తం లో ఉన్నచాతుర్వర్నాలు ఏమి చెపుతున్నాయి  చాలా మంది హిందూ వ్యతిరేకులు పురుష సూక్తం లో ఉన్న చాతుర్వర్నాల గురించి భౌతికంగా ఆలోచించి తప్పుగా మాట్లాడుతారు ... నిజానికి అక్కడ పురుషుడు అనేది సమాజానికి ఉపమానంగా చెప్పబడింది ...ఒక సమాజం సజావుగా నడవాలి అంటే జ్ఞానం , శౌర్యం ,ఆర్ధిక పరిపుష్టి , ఎటువంటి కార్యాన్ని అయినా చేయగల కండ బలం ఎంతో అవసరం ... అటువంటి జ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు , శౌర్యం కలిగిన వారు క్షత్రియులు ,ఆర్ధిక బలం కలిగించే వారు వైశ్యులు ,కండ బలంతో కార్యాన్ని సాధించే వారు సూద్రులు ...ఇవి అన్నీ వ్యక్తి గుణాలు ,తరువాత వారి వృత్తి ని బట్టి వర్ణం ఏర్పడుతుంది అని వేద వాక్కు ...అంతే గాని జన్మ వలన కాదు ... శిరస్సు ,భుజాలు , ఊరువులు ,పాదాలు అనేవి కేవలం ఉపమానాలు మాత్రమే ...మనిషి నడవడానికి పాదాలు ఎంత అవసరమో , సమాజం నడవడానికి సూద్రులు కూడా అంతే అవసరం అని అక్కడ అర్ధం ...ఎక్కడైనా పాద పూజ ఉంటుంది కాని ,శిరస్సు పూజ ఉండదు ...వీటిని భౌతికంగా ఆలోచించి అంధకార మతాల్లోకి వెళుతున్నారు చాలా మంది ... అలాగని హిందూ సమాజం లో కుల వివక్ష లేదు అని అనడం లేదు ...ఆ వివక్ష కి కారణం వ్యక్తలే కాని ధర్మం కాద