Posts

Showing posts from February, 2023

మహాభారతంలో మాతృ శాపం itihasas

మహాభారతంలో మాతృ శాపం గురించి ఈ విధంగా ఉంటుంది. ఎలా అనేది చూడండి. The itihasas are big texts of history and hence the very meaning of the word is ‘thus it happened’. Since in those days, the learning was by memory, the stories were repeated many times through many narrators. In the first chapter called the ‘ *Adi Parva’, the whole story of the Mahabharata is given like an index in the ‘Parva Sangraha Parva’.*  In the *third chapter called the ‘Paushya Parva* ’, there are many seemingly unrelated tales of snakes and complaining dogs that are narrated. Before we conclude that they are an irrelevant diversion, it should be known that the Mahabharata is a history not just of the human kind. It is a history of the animal families, the mountains, the rivers, the trees and plants and of all sorts of rare beings in the universe. Janamejaya, the son of Parikshit of the Pandava family, was tending to his fire sacrifice along with his three brothers Shrutasena, Ugrasena and Bhimasena. As they were

మహాభారత కథ - మాతృ శాపం

మహాభారత కథ ప్రారంభంలోనే తన పిల్లల్ని కొట్టిన జనమేజయుడు యొక్క తమ్ములను నిలదీయటానికి వస్తుంది శరమ అనే కుక్క తల్లి. వారు ఏమాత్రం దాన్ని పట్టించుకోకపోవడం సమాధానం చెప్పకపోవడంతో ఈ మాతృ శాపానికి గురవుతుందని శరమ తల్లి శపించడం ఇందులోని విశేషం. ఈ మాతృ శాపంతో ప్రారంభమైన మహాభారతం... మాతృ గర్భశోకాలతో నిండిపోయి ఉంటుంది. జనమేజేడు ఈ మాతృ శాపం నుంచి తప్పించుకొనటానికి ప్రయత్నం కూడా చేశాడని ఇందులో సారాంశం. ఇతిహాసాలు చరిత్ర యొక్క పెద్ద గ్రంథాలు.  ఆ రోజుల్లో, నేర్చుకునేది జ్ఞాపకశక్తి ద్వారా, కథలను చాలా మంది కథకుల ద్వారా చాలాసార్లు పునరావృతం చేశారు. ‘ *ఆది పర్వ’ అనే మొదటి అధ్యాయంలో, మహాభారతం యొక్క మొత్తం కథ ‘పర్వ సంగ్రహ పర్వ’లో సూచిక వలె ఇవ్వబడింది. 'పౌష్య పర్వం*' అనే *మూడవ అధ్యాయంలో పాములు మరియు ఫిర్యాదు చేసే కుక్కల గురించి సంబంధం లేని అనేక కథలు ఉన్నాయి. అవి అప్రస్తుతమైన మళ్లింపు అని తేల్చే ముందు, మహాభారతం కేవలం మానవజాతి చరిత్ర మాత్రమేకాదని తెలుసుకోవాలి. ఇది జంతు కుటుంబాలు, పర్వతాలు, నదులు, చెట్లు మరియు మొక్కలు మరియు విశ్వంలోని అన్ని రకాల అరుదైన జీవుల చరిత్ర అని తెలుసుకోవాలి. పాండవ కుటుంబానికి చెంద

మాతృ గయ

కలియుగంలో మాతృ శాపానికి  ప్రక్రియ గుజరాత్ రాష్ట్రంలో మాతృ గయ ఉంది అక్కడ స్పెషల్ ఏమిటంటే అక్కడ అన్ని చోట్ల పెట్టినట్టుగా పితృ శార్దం పెట్టరు మాతృ పిండం మాత్రమే పెడతారు తల్లి లేని వారు మాతృగయలో పిండం పెడితే మాతృ శాపం కొంత పరిహారం అవుతుంది చిన్ననాటి నుండి తల్లి మనకు సేవలకు అంటే చిన్నప్పుడు కాళ్ళతో తెలియనప్పుడు తన్నడం తాను చేసిన అన్ని సేవలకు పరిహారంగా చనిపోయిన తన తల్లికి చేసే పిండ ప్రదానం తో కొంతైనా ఋణం చెల్లించవచ్చు

కర్ణుడు అధర్మపక్షాన పోరాడినా

కర్ణుడు అధర్మపక్షాన పోరాడినా "కర్ణుడు లేని భరతం" అనే తెలుగు జాతీయం ఎందుకు వచ్చింది? *యతో ధర్మః తతో జయః*… ధర్మ మార్గం ఎన్నడూ విడవవద్దు — అనేది భారతం చెప్పే సందేశం ". చేతులు జోడించి చెప్తున్నాను ధర్మంగా నడుచుకోండి. అర్థ కామ మోక్షాలు అప్రయత్నంగా అవే మిమ్మల్ను అనుసరించి వస్తాయి "— అని భాగవత ఘోష. . ఇవి వ్యాస మహర్షి మాటలు. అధర్మమార్గమే తన అర్థార్జనకు తగి ఉన్నదని, .చిన్న నాటి నుండి పెద్దల మాట వినక, ఉగ్రమైన పనులకే అలవాటుబడ్డ వాడు దుర్యోధనుడు . కౌరవులు పుట్టినప్పుడే — వీళ్ళు *క్రూరులు విలుప్త ధర్మాచారులు ధృతరాష్ట్ర సుతులు అసద్వృత్తులు * అని వాళ్ల తాత వేదవ్యాసుడే తన తల్లితోనే చెప్పాడు. దుర్యోధనుడి జన్మ అలాంటిది . తనకు సహజంగా శక్తి లేదు. కర్ణుణ్ణి నమ్ముకొని రాజ్యాలు ఏలదలచాడు ఆ దుర్యోధనుడు. అర్జునుణ్ణి కొట్టిన వాడుగా లోక విఖ్యాతుడు కావాలి —అనే ఏకైక జీవిత లక్ష్యంగా దుర్యోధనుడి పక్షంలో నిలిచిన వాడు కర్ణుడు. అనేక సందర్భాల్లో ఓడినా , దుర్యోధనుడు అతణ్ణే నమ్మాడు . యుద్ధరంగలో గూడా భీష్ముణ్ణి " నీవు తప్పుకోని , కర్ణుడికి అవకాశం ఇమ్మ" న్నాడు. భీష్ముడంతటి వాడే —-అర్జునుడు నా కం

మాతృశాపము

104. మాతృశాపము 3. మాతృశాపము: 1) పంచమాధిపతియైన చంద్రుడు నీచయందుగాని పాపగ్రహాల మధ్యగా చతుర్ద పంచమములందు పాపులతో కూడియున్న ఉన్నచో 2) పంచమమందు నీచస్థితిలో చంద్రుడు లాభము యందు శని చతుర్థములో పాపులు ఉన్నచో. 3) జన్మలగ్నాధిపతి నీచయందుండి. చంద్రుడు పాపయుక్తుడై పంచమాధిపతి షష్ఠష్ఠామవ్యయ స్థానముల యందు ఉన్నచో ..... 4) జన్మలగ్న పంచమములు పాపయుక్తులై చంద్రుడు పాపాంశయందుండిన పంచమాధిపతి దుష్టస్థానమున ఉన్నచో. 5) నవమ స్థానములో గాని, పంచమములలో గాని పంచమాధిపతి చంద్రుడు, కుజుడు, శని, రాహువు కలిసి ఉన్నచో 6) లగ్న పంచమాధిపతులు షష్ఠమమున, చతుర్థాధిపతి అష్ఠమమున, దశమ అష్ఠమాధిపతులు లగ్నమున ఉన్నచో. 7) క్షీణచంద్రుడు సప్తమమున చతుర్థపంచమములందు రాహుశనులున్నా లగ్నము పాపగ్రహముల మధ్య ఉన్నచో. 8) జన్మలగ్నమున షష్టాష్టమాధిపతులు, వ్యయమందు చతుర్థాధిపతి పంచమమున చంద్రుడు గురుడు పాపయుతుడైనా 9) జన్మలగ్నంలో కాని పంచమములలో గాని చతుర్థాధిపతి కుజుడు, శని, రాహు, రవి, చంద్రులు కలిసి ఉంటే. .... 10) అష్ఠమాధిపతి పంచమమున పంచమాధిపతి అష్టమమున ఉండి చతుర్థాధిపతియందు చంద్రుడు దుష్టస్థానములందున్నా 11) కర్కాటక లగ్నములో కుజరాహువులు ఉండి శనిచంద్రులు పం

శివకవచం

_*శివకవచం*_ _ప్రతీరోజూ ఈ స్తోత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది._ _*పూర్వే పశుపతిః పాతు, దక్షిణే పాతు శంకరః|  పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠ స్థధొత్తరే | ఈశాన్యాం పాతు మే శర్వో, పార్వతీ హ్యగ్నేయం పార్వతీ పతిః |  నైరుత్యాం పాతు మే రుద్రోణుడు, వాయవ్యాం నీలలొహితః|  ఊర్ధ్వే త్రిలొచనః పాతు, అధరాయం మహేశ్వరః|  ఏతోభ్యో దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః| నమశ్శివాయ సాంబాయా శాంతాయ పరమాత్మనే|  మృత్యుంజయాయ రుద్రాయ మహదేవాయతేనమః||*_ _*అర్ధము:-* తూర్పున పశుపతి, దక్షిణాన శంకరుడు, పడమరన విశ్వేశ్వరుడు, ఉత్తరాన నీలకంఠుడు, ఈశాన్యాన శర్వుడు, ఆగ్నేయంలో పార్వతీపతి, నైఋతిలో రుద్రుడు, వాయవ్యంలో నీలలోహితుడు, పైన త్రిలోచనుడు, క్రింద మహేశ్వరుడు…_ _ఇలా వివిధ నామాలతో పదిదిక్కులలో అన్ని విధములుగా శివుడు నన్ను కాపాడుగాక!! అంబాసమేతుడు, శాంతస్వరూపుడు, పరమాత్మ, మృత్యుంజయుడు, రుద్రుడు, మహాదేవుడు శివుడు. ఆ స్వామికి నమస్సులు_ _ఈ స్థొత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది._

మహిమాన్విత 108 లింగాలు

🙏శివాయ నమః 🙏  *108 నామాలు ఒకసారి చదువుకోండి.. 🙏మహిమాన్విత 108 లింగాలు🙏 1. ఓం లింగాయ నమః 2. ఓం శివ లింగాయనమః 3. ఓం శంబు లింగాయనమః 4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః 5. ఓం అక్షయ లింగాయనమః 6. ఓం అనంత లింగాయనమః 7. ఓం ఆత్మ లింగాయనమః 8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః 9. ఓం అమర లింగాయనమః 10. ఓం అగస్థేశ్వర లింగాయనమః 11. ఓం అచలేశ్వర లింగాయనమః 12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః 13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః 14. ఓం అపూర్వ లింగాయనమః 15. ఓం అగ్ని లింగాయనమః 16. ఓం వాయు లింగాయనమః 17. ఓం జల లింగాయనమః 18. ఓం గగన లింగాయనమః 19. ఓం పృథ్వి లింగాయనమః 20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః 21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః 22. ఓం ప్రణవ లింగాయనమః 23. ఓం పగడ లింగాయనమః 24. ఓం పశుపతి లింగాయనమః 25. ఓం పీత మణి మయ లింగాయనమః 26. ఓం పద్మ రాగ లింగాయనమః 27. ఓం పరమాత్మక లింగాయనమః 28. ఓం సంగమేశ్వర లింగాయనమః 29. ఓం స్పటిక లింగాయనమః 30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః 31. ఓం సువర్ణ లింగాయనమః 32. ఓం సుందరేశ్వర లింగాయనమః 33. ఓం శృంగేశ్వర లింగాయనమః 34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః 35. ఓం సిధేశ్వర లింగాయనమః 36. ఓం కపిలేశ్వర లింగాయనమః 37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః

*శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం*

*శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం* *శ్రీ ఉమా భారతీ భద్రా శర్వాణి విజయా జయా వాణి సర్వగతా గౌరీ వారాహీ కమల ప్రియా సరస్వతిచ కమలా మాయా మాతంగ్యపరాజయ శాకంబరీ శివా చండీ కుండలి వైష్ణవి క్రియ ఐం హ్రీం మాతా మధుమతి గిరిజా శుభగాంబికా తారా పద్మావతి హంసా పద్మనాభ సహోదరి అపర్ణా లలితా ధాత్రి కుమారీ శిఖివాహన శాంభవి సుముఖీ మైత్రి త్రినేత్రా విశ్వ రూపిణి ఆర్యామృడాని హ్రీంకారి క్రోధిని సుదినాచలా సూక్ష్మాపరాత్పరా శోభా సర్వవర్ణా హరప్రియా మహాలక్ష్మీర్ మహాసిద్ధి స్వధా స్వాధా మనోన్మని త్రిలోకపాలినిర్భూత త్రిసంధ్యా త్రిపురాంతకా త్రిశక్తి త్రిపధా దుర్గా బ్రాహ్మి త్రైలోక్యవాసిని పుష్కరాత్రి సుధాకూటా త్రిపర్ణా త్రిస్వరాత్మికా త్రిగుణానిర్గుణా సత్యా నిర్వికల్పా నిరంజనా జ్వాలిని మాలిని చర్చా క్రవ్యాలోప నిబధిని కామాక్షీ కామిని కాంతి కామదా కలహంసినీ సలజ్జా కులజా ప్రజ్ఞా ప్రభా మదన సుందరి వాగేశ్వరి విశాలాక్షీ మహాకాళి మహేశ్వరి చంద్ర చంద్రకళా చూడ భైరవీ భువనేశ్వరి నిత్యానందాత్మ విభవా సత్యజ్ఞానా తమోపహ మహేశ్వర ప్రియకరీ మహా త్రిపురసుందరీ శ్రీ వాణీ నుత చారిత్రా శ్రీ దుర్గా పరమేశ్వరి*

అత్యధికంగా నష్టపోయే అవకాశాలు

కొంతమంది వడ్డీకి డబ్బులిస్తుంటారు లేదా స్నేహితులకు గానీ బందువులకు గానీ సహాయం చేద్దామని డబ్బు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో తిరిగి వస్తుంది కానీ జాతకంలో తిరిగివచ్చే యోగాలు లేనప్పుడు డబ్బు వెనక్కి రాదు. ఆరు, ఎనిమిది, పన్నెండు అనేవి దుస్థానాలుగా చెప్పవచ్చు. దీనితోపాటు మూడో స్థానం కూడా దుస్తానంగా చెబుతారు. మూడో స్థానానికి శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు అత్యంత ఎక్కువ ఇబ్బందికరంగా ఉండదు. కానీ అత్యంత ప్రమాదకరమైనది ఎనిమిదో స్థానంగా చెప్పవచ్చు. ఎనిమిదో స్థానం ధనస్థానమును చూస్తుంది కాబట్టి జాతకులు సంపాదించిన డబ్బు, సేవింగ్స్ వీటిపైన ఎనిమిదో స్థానం ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎనిమిదవ స్థానాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావం పూర్తిగా దెబ్బతింటుంది లేదా ఏ భావాధిపతి అయినా ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ ఆ భావం దెబ్బతింటుంది. ఒక జాతకంలో లాభాలు పొందాలి అంటే లాభాధిపతి బలంగా ఉండాలి. శుభగ్రహ దృష్టిగానీ బలమైన స్థానాల్లో గాని శుభగ్రహాలతో గానీ ఉండాలి. ఎనిమిదవ స్థానాధిపతి లాభస్థానంలో స్థితి పొందినా, లాభాధిపతి ఎనిమిదో స్థానంలో స్థితి పొందినా, లేదా ఎనిమిదో స్థానాధిపతికి లాభాధిపతి ఎటువంటి సంబంధం ఉన్నప్పటికీ, ఇచ్చిన డబ్బు తిరిగ

ఆర్ధిక బాధల్లో ఉంటే, చిటికెడు ఉప్పు

కొంతమందికి సంపాదించిన సంపాదన నీళ్లలా ఖర్చైపోతుంది. కష్టాలలో అప్పులు చేస్తే, వడ్డీలు కొండల్లా మారతాయి. వచ్చిన సంపాదన ఎటూ చాలక అప్పులైపోతూ ఉంటారు. ఆర్ధిక బాధల్లో ఉన్న అందరికీ, చిటికెడుఉప్పుతో సమాధానం దొరుకుతుంది . ఇంట్లో వేర్వేరు చోట్ల,చిన్న గాజు సీసాలలో ఉప్పును ఉంచాలి. అప్పుడు ఇంట్లోకి ధన ప్రవాహం మొదలవుతుంది. చివరకు బాత్రూం లో నైరుతి మూల ఉంచడం వలన వాస్తు దోషాలు తొలగిపోయి మనశాంతి కలుగుతుంది. మనశ్సాంతి లేనివారు ఎక్కడకు వెళ్లినా నిరాశ, నిస్పృహలో ఉంటుంటారు. అలాంటి వారు తమ జేబులో ఉప్పును పొట్లంలా చుట్టుకుని పెట్టుకుంటే ఆ ఉప్పు నెగెటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. తద్వారా జీవితం లో అశాంతి పోయి,హాయిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పుకి నెగెటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది అని వాస్తు పండితులు చెబుతున్నారు..చేతిలో ధనం నిలబడాలంటే, ముందుగా ఒక కుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి మీకు వచ్చిన జీతాన్ని అందులో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని తీసి ఖర్చు పెట్టుకోవడం గాని దాచుకోవడం కానీ చేయాలి. ఇలా చేయడం వలన డబ్బు వృథాగా ఖర్చుకాకుండా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి క్షీర సాగరం నుండి పుట్టింది. ఉప్పుకూడా సమ

భూకంపాలపై అధ్యయనం

భూమి పైపొరల్లో 16 ప్రధాన ఫలకాలు ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఎర్త్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జెస్సికా హాథార్న్ చెప్పారు. ఆమె భూకంపాలపై అధ్యయనం చేస్తున్నారు. ‘‘ఈ భూఫలకాలు మన చేతి గోర్లు పెరిగినంత వేగంగా కదులుతుంటాయి. రెండు ఫలకాలు కలిసే చోటును ఫాల్ట్‌ అని పిలుస్తారు. అంటే ఒక వైపు ఉన్న భూఫలకం ఒక దిశలో మరోవైపు ఉన్న భూఫలకం మరొక దిశలో కదులుతూ ఉంటాయి’’ అని ఆమె వివరించారు. ‘‘నిజానికి ఈ ఫలకాలు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. అయితే, ఒక్కోసారి రెండిటిలో ఒక ఫలకం వేగంగా కదలడం, లేదా కిందకు ఒరగడంతో భారీ శక్తి వెలువడుతుంది. దాని ఫలితంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘ఇవన్నీ భూమి ఉపరితలం లేదా పైపొరల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే భూమి లోపలి పొరల్లోని రాళ్లు ద్రవ రూపంలో ఉంటాయి’’ అని హాథార్న్ చెప్పారు. ‘‘భూకంపం రావాలంటే, ఆ పైపొరలు కాస్త తక్కువ మందంతో తేలిగ్గా పగుళ్లు వచ్చేలా ఉండాలి. అందుకే ఎక్కువ భూకంపాలు భూఫలకాల అంచుల్లో వస్తుంటాయి’’ అని ఆమె చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే 80 శాతం ప్రధాన భూకంపాలు ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ అనే ప్రాంతంలోనే వస్తాయి. ఇక్కడ పసిఫిక్ ఫ

Medini Jyotisha

Characteristics of Rashis in Medini Jyotisha No Rashi Typos of places/Indian Countries qualities Regions Tamil Nadu 1 Mesha Mountains, jungles, mines Uk etc. where we can expect Denmark. goat to frequent, also place Germany, like defence depots, places Western that store precious jewelsland, etc. that signify need for Palestine, Syira, Japan protection, preciousness; natural qualities like stubbomness, hardiness sturdiness, obedience, anger, steadfastness etc. 2 Vrihaba Jungles, land inhabited by Iran, Russia, Mathura elephants, agricultural Ireland, Hastinapura regions, fertile land etc, Poland, Gujarat natural qualities ake hard Switzerland, work, fertility determination, Netherland stubbornness, fool Holland hardness calm, too angry if provoked 3.Mithuna Playgrounds, hills and USA West Easter mountains resorts, open of England, divisionstands, airports, Belgium, containing communication Arena, departments, brothels, all Libya types of places of Canada mountains, enjoyment, places o

వాల్మీకి మహర్షి తెలియజేసిన పాప కర్మలు:

భరతుని శపథముల ద్వారా వాల్మీకి మహర్షి తెలియజేసిన ఈ క్రింది పాప కర్మలు: శాస్త్రం పాటించకపోవడం, పాపాత్ములను సేవించడం, సూర్యునికి ఎదురుగా మల,మూత్ర విసర్జన చేయడం, గోవును కాలితో తన్నడం,  సంధ్యాకాలంలో నిద్రించడం, గృహ దహనములు చేయడం, చేయించడం, మిత్రద్రోహం, దేవ పితృ కర్మలు, తల్లిదండ్రుల సేవ, చేయక పోవడం,  త్రాగే నీటిని కలుషితం చేయడం, ఆహారంలో విషం కలపటం, మొదలైన అనేక పాపకర్మల వివరములు.

ఉమా మహేశ్వర సంవాదం

                 శ్రీ మహాభారతం లోని   "ఉమా మహేశ్వర సంవాదంలో చెప్పిన, దారిద్ర్యమునకు కారణం,  సంసార సుఖం లేకపోవడానికి కారణం,  సంతానం లేకపోవడము, విద్య రాకపోవడం,  పుట్టు గుడ్డిగా పుట్టడం,  అవయవలోపములతో పుట్టడం, మతిభ్రంశము,  నపుంసక జన్మ, వైధవ్యం, సామూహిక మరణములు,  మొదలైన   ఉపద్రవములకు హేతువులు. ప్రాయశ్చిత్తం వల్ల పాపం నశించడం, మొదలైన    విషయములు.  

తిధులు వాటి విశేషాలు

మనకు వరాహ పురాణం లో వివరించబడినది. వరాహ పురాణంలో శ్రీ మహా విష్ణువు స్వయంగా తిధులు వాటి విశేషాల గురించి భూదేవి కి వివరించారు తిధులు వాటి విశిష్టత.💐 పాడ్యమి :💐 దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కాబట్టి తిధులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్నిని పూజించి, ఉపవాసం ఉండినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. విదియ :💐 అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు ఆ తిధినాడు పుట్టినందువల్ల, ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం. తదియ :💐 గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియనాడు జరిగినందువల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే ఇష్టం. ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు అయినది. చవితి:💐 వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాడే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు. పంచమి:💐 పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగదేవతలకు పంచమి తిధి / నాగుల చవితి అన్న చాలఇష్టం. ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజచేస్తే నాగుల వల్ల భయం ఉండదు. షష్టి :💐 కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి. ఆ రోజునఅర్చన చేసినట్లైతే సుబ్రహమణ్య అనుగ్రహం పొందగలరు. సప్తమి:💐 సూర్యుని జన్మ తిధి. రధసప్తమి

అష్టగంధం

*🙏అష్టగంధం అంటే ఏమిటబ్బా 🙏* *🌺సుమధురమైన ఎనిమిది గంధాలను కలిపి తయారు చేసేదే అష్టగంధం అని అంటారు. ఆ ఎనిమిది పదార్ధాలు ఏమిటంటే: 🌺* *🌺1.కస్తూరి*  *2.గోరోజనం*  *3.కుంకుమ పువ్వు* *4.దేవదారు*  *5.పచ్చ కర్పూరం*  *6.అగిలు* *7.శ్రీగంధం*  *8.రక్త చందనం* ఈ ఎనిమిది పదార్ధాలతో చేసే గంధం పరమాత్మునికి ప్రియమైనది. దీన్ని ధరించడం ద్వారా దైవత్వం సిద్దిస్తుంది. దీనిలో మూడు రకాలు ఉన్నాయి🌺 *1.శివ గంధం*  *2.శక్తి గంధం*  *3.విష్ణు గంధం* *శివగంధం...* దీన్నీ శైవులు తయారు చేసి శివునుకి అర్చించి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దీనిలో శ్రీ గంధం, అగిలు గంధం, పచ్చ కర్పూరం, చందనపు ఆకు, అరటి వేరు, కుంకుమ పూవు, రక్తగంధం, కంకుష్టాన్ని ఉపయోగిస్తారు. ఈ శివగంధాన్ని శాస్త్రబద్దంగా తయారు చేసి దీనిని మూల విగ్రహానికి అంటే శివలింగానికి ప్రతి రోజు పెడితే దేవాలయ వాతావరణం శాంతంగా ఉంటుంది. అన్ని రకాల వాస్తు దోషాలు తొలగి దేవునికి కళ వస్తుంది. 🌺 *🌺శక్తిగంధం..* దీనిని ఎక్కువుగా స్త్రీ దేవతల దేవాలయాలలో శాస్త్రబద్దంగా చేసి, దేవికి ఈ శక్తీ గంధాన్ని పెడతారు. ఈ శక్తి గంధాన్ని శ్రీగంధం, అగిలు గంధం, పచ్చ కర్పూరం కచోర, కుంకుమ పూవు, గోరోజన

Earthquake in Turkey

Earthquake in Turkey   Horrible earthquake  Severe earthquake :. Severe earthquake occurred in Turkey ( capital: Ankara) M 7.8 ( 6.47 am IST). Affected countries: Cyprus, Turkey, Greece, Jordan, Lenonan, Syria, United Kingdom, Iraq Georgia, and Armenia. Source: internet. As the earthquake happened in Turkey is at low depth of 17.9 km with high intensity of 7.8 , it is considered to be a severe earthquake resulting 600 deaths so far and full details are yet awaited. In a severe earthquake recorded human loss and property loss can be noticed. As per astrology observation, the Saturn in Aquarius, jupiter in Pisces and Mars in Taurus all the three planets are aspecting Scorpio sign resulting severe earthquake. Some more severe earthquakes are expected before 15-3-2023. My astrology notes will be given on this later in the end of this month. All the best. Turkey belongs to Virgo sign. Jupiter is aspecting Virgo. Countries belonging to Virgo:. Turkey, Switzerland, west Indies, Greece, B

కలలు - వాటి ఫ‌లితాలు

కలలు - వాటి ఫ‌లితాలు నిద్ర‌లో క‌లలు క‌న‌డం మాన‌వ స‌హ‌జం. కేవలం మ‌నుషులే మాత్రమే కాదు... ప్రతి పక్షి, ప్రతి జంతువూ, ప్రతి ప్రాణి కలలు గనడం అతిసాధార‌ణ‌మే. సింహ స్వప్నం అనే మాట ఆలా పుట్టినదే. ఏనుగు కలలో కూడా సింహానికి భయపడుతుంద‌ని అంటారు. జంతులు మాత్రమే కలలకు భయపడతాయా..? కాదు.. కలల పట్ల భయం అనేది మానవులకూ అనాదిగా ఉంది. అందుకు కారణం.. అన్ని కలలు శుభ ఫలితాలనే కలుగజేయవు.  పురాణాల్లోనూ క‌ల‌ల‌కు సంబంధించిన క‌థ‌లు ఉన్నాయి. రామాయ‌ణంలో.. సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒక రోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరిచి, లంకాదహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత జరిగింది. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది. కలల ఫ‌లితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది. మంచి క‌ల‌ల గురించి చెప్పటమేకాక అశుభ స్వప్నాలు వస్తే.. వాటివల్ల కలిగే దుష్పరిణామాల నివారణోపాయాలను ఈ కథా సందర్భంలో వివ‌ర‌ణ‌ కనిపిస్తుంది. కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం,

సూర్యుడు --భావ ఫలితములు

ఓం శ్రీమాత్రే నమః సూర్యుడు --భావ ఫలితములు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే.🙏🌹🙏  ఏ భావములో సూర్యుడు ఉంటే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది చూద్దాం. అది చదివేముందు సూర్యుని ప్రభావం గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. సూర్యుడు అంటేనే జీవము. సూర్యుడు లేనిదే సృష్టిలేదు. జీవం లేదు, ప్రేమ లేదు. అసలు ఏమీ లేదు. సూర్యుడు విశ్వ శక్తి కి నిదర్శనం . విశ్వశక్తి తరంగాలుగా మార్చి మనకు అందిస్తున్నాడు .అందువల్లే అతన్ని విశ్వానికే ఆత్మ అంటారు. ఆత్మకారకుడు సూర్యుడు అయ్యాడు . "ఆత్మ జగతస్ తస్థు ఖశ్చ" ఆత్మగౌరవానికి నమ్మకానికి మన చుట్టూరా ఆవహించి ఉన్న అనుకూలతకు కారణం సూర్యుడు. ఆత్మకారకుడైన సూర్యుడు మన జాతక చక్రంలో ఏ భావంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది పరిశీలిద్దాం. తను భావమైన లగ్నము నుండి, సూర్యుని స్థానము చూసినప్పుడు సూర్యుని స్థానమును బట్టి సూర్య లగ్నము అని కూడా కొన్నిసార్లు విని ఉంటాం .సూర్య లగ్నం అనగా సూర్యుని రాశి లేదా రవి అధిపతిగా ఉన్న రాశి . వేదాల నుండి భగవద్గీత దాకా ప్రతి పవిత్రమైన పురాణము సూర్యుని ఆత్మ కారకునిగా ఆయన ప్రాముఖ్యతను వివరిస్తూ జ్యోతిషం లో ఆయన విలువను

శ్యామలా దండకం విశిష్టత

శ్యామలా దండకం విశిష్టత శ్యామలా దేవి అనుగ్రహం లభిస్తే సర్వ విద్యలు భాసిస్తాయి. అధ్యయనాదులు లేనివారిని కూడా అమ్మవారు అనుగ్రహించగలదు. అలా అనుగ్రహిస్తే "అశ్రుత గ్రంధ భోధః" అనే సిద్ధిని ఇస్తుంది. అంటే ఎప్పుడు విని కూడా ఉండని గ్రంధంలోని విఙ్ఞానం బుద్ధికి స్ఫురింపజేస్తుంది. కనుక చిన్నతనం నుండి పిల్లల చేత శ్యామాలా దండకం చదివించినా, వినిపించినా చదువు, ఆరోగ్యం బాగుంటాయి. పదాలు పలుకుతున్నప్పుడు ఎక్కడ ప్రాణశక్తి స్పందిస్తుందో తెలియదు కానీ కొన్ని పదుల ప్రాణాయామములు చేసిన ఫలితం ఒక్క శ్యామలా దండకం చదివితే వస్తుంది.    శ్యామలా దండకం ధ్యానమ్- మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ | మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ || చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే | పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ || వినియోగః- మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ | కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ || స్తుతి- జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే | జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ || దండకమ్- జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్

హిరణ్యకశిపుడుని చంపడానికి స్వామి స్తంభం నుండి ఆవిర్భవించిన స్థలం

🙏హిరణ్యకశిపుడుని చంపడానికి స్వామి స్తంభం నుండి ఆవిర్భవించిన స్థలం......ప్రహ్లాద వరదుడు శ్రీ  ఉగ్రనరసింహ స్వామి ఆలయం : అహోబిలం. ( శింగవేళ్ కుండ్రం) 🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🔔 స్థలపురాణం 🔔 💠శ్రీ వేంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి వేంచేసి స్వామిని ప్రతిష్ఠించి వివాహం చేసుకున్నాడు కావున ఈనాటికి  శ్రీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం వారు పట్టు పీతాంబర వస్త్రములు అహోబలేశ్వరునికి ప్రతి సంవత్సరం సమర్పిస్తున్నారు.  💠ఆది శంకరాచార్యుల వారు "పరకాయ ప్రవేశం" చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున, ఉగ్ర నరసింహ స్వామిని "కరావలంబ స్తోత్రము" చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి.  ఈ స్తోత్రము "20" శ్లోకాలలో నరసిం హ స్వామిని వర్ణించాడు. 💠అహోబిల నవనారసింహ వైభవం : అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు. అవి ముక్తి కాంత విలాసాలు.  అహోబిల క్షేత్రం లో నవ నారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి.  🔅వరుసగా రౌద్ర, వీర, కరుణ, శాంత, భీభత్స, శృంగార, అద్భుత, భయానక, సంతోషం అని తొమ్మిది రసాలుని 9 రూపాలుగా చేస

రుద్రాభిషేకాలు ఎనిమిది రకాలు

🍀🌺🍀🌺🍀🌺🍀 అద్భుత ఫలితాలను ఇచ్చే రుద్రాభిషేక వైభవం!! శక్తిని బట్టే ముక్తి కూడా. అంటే అర్థం మనం చేసే పనిని బట్టే మనకు కూడా పలితం ఉంటుంది అని. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురావుతూ ఉంటాయి. వాటికి పరిష్కారాల కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటారు, అలాగే కొందరు జ్యోతిష్కులను, పండితులను కలసి సమస్యలు సమసిపోవడానికి మార్గాలు అడుగుతూ ఉంటారు. అయితే ఇవన్నీ చేయడం మంచిదే. కానీ కార్తీక, మాఘ, శ్రావణ వంటి ప్రత్యేక మాసాలలో ఆ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడం ఎంతో మంచిది. వాళ్ళు ఎంతో సంతోషించి సమస్యల పరిష్కారానికి దారులు చూపిస్తారు. అలా పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునే మార్గమే రుద్రాభిషేకం. రుద్రాభిషేకం వల్ల సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పండితులు, జ్యోతిష్కులు చెబుతారు.   పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు ఎవరైనా సరే ఆ పరమేశ్వరుడిని శివ అని స్మరిస్తే చాలు కరుణ కురిపించే విశాల హృదయం ఆ శివుడిది. ఏడాది మొత్తంలో శివుడికి దేశ వ్యాప్తంగా అన్నిచోట్లా పూజలు జరిగేది కార్తీక, మాఘ మాసాలలోనే. ఆ రెండు మాసాలలో శివుడికి జరిగే పూజలు, అభిషేకాల వైభవం గురించి మాటల్లో చెప్పలేం. అభిషేకాలు అంటే