Posts

Showing posts from August, 2023

పుష్పకవిమానాల గురించి వివరణ -

మన ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి వివరణ -     ఈ ప్రపంచం లో ఎన్నో విచిత్రమైన , రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. మనిషి ఈ ప్రపంచాన్ని జయించాను అని అనుకుంటున్నాడు. కాని ఇప్పటివరకు తెలుసుకున్నది ఒక్క శాతమే . వాటిలో ముఖ్యమైనది పుష్పకవిమానాలు . ప్రస్తుతం చాలా వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి . కాని వాటి గురించి పూర్తి సమాచారం ఎవ్వరికి అందుబాటులో లేదు . నా పరిధిని అనుసరించి కొంతసమాచారం నేను సేకరించాను . అది ఇప్పుడు మీకు తెలియచేస్తాను.         ఒకనాటి భారతీయ చక్రవర్తి సామ్రాట్ అశోకుడు తొమ్మిది మంది గుర్తుతెలియని వ్యక్తులతో ఒక రహస్య విభాగాన్ని ఏర్పరిచాడు. ఇందులోని వ్యక్తుల అపర మేధావులు వీరి ప్రధాన విధి వివిధ రకాల శాస్త్రాలు శోధించి మధించడం . దీనికి ప్రధాన కారణం అంతకు ముందు జరిగిన యుద్ధాలలో జరిగిన దారుణ మారణహోమం , రక్తపుటేరులు చూసి మనస్సు చలించి బౌద్ధమతం స్వీకరించాడు . ఈ సమయంలో తను అంతకు ముందు నియమించిన రహస్య శాస్త్రవేత్తలు భారతీయ వేదాలు , ప్రాచీన గ్రంధాలు కాచివడబోసి రూపొందించిన ఆధునిక వైజ్ఞానిక సమాచారం బయటకి పొక్కితే దానిని యుద్ధం వంటి దుష్ప్రయోజనాలకి వాడతారేమో అని అశొకుడు

12 house

12 house The most important goal of the 12th house is the final liberation, humility, renunciation of the ego. The energy of planets entering the 12th house is suppressed and can be wasted; its ruler bears losses and losses in his spheres of influence. Of course, such a fatality will be subject to many defeats. What should be studied in the 12th house? 1. Loss, suffering, despondency - Saturn karaka. 2. Imprisonment - karaki Mars, Ketu. 3. Bed pleasures, pleasures - Venus karaka. 4. Liberation - karaka Ketu. 5. Charity and spiritual knowledge - Karaka Jupiter. 6. Moving and traveling abroad - karaka Rahu. 7. Sleep is the karaka of the Moon. Assessing the impact on the house, ruler and karaka, one can draw conclusions about how things are in a particular area. A strong, unaffected 12th house and its ruler endows a person with generosity, but if the situation is the opposite, then the person will be stingy. The 12th house in movable signs (Aries, Cancer, Libra, Capricorn) gives the poten

12 ఇల్లు

12 ఇల్లు  12 వ ఇంటి యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం అంతిమ విముక్తి, వినయం, అహం యొక్క త్యజించడం.  12 వ ఇంట్లోకి ప్రవేశించే గ్రహాల శక్తి అణచివేయబడుతుంది మరియు వృధా కావచ్చు;  దాని పాలకుడు తన ప్రభావ రంగాలలో నష్టాలు మరియు నష్టాలను భరిస్తాడు.  వాస్తవానికి, అటువంటి ప్రాణాంతకం అనేక పరాజయాలకు లోబడి ఉంటుంది.  12వ ఇంట్లో ఏమి చదవాలి?  1. నష్టం, బాధ, నిరుత్సాహం - శని కారక.  2. కారాగారం - కారక కుజుడు, కేతువు.  3. పడక సుఖాలు, సుఖాలు - శుక్రుడు కారక.  4. ముక్తి - కారక కేతువు.  5. దాన ధర్మం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం - కారక బృహస్పతి.  6. విదేశాలకు వెళ్లడం మరియు ప్రయాణించడం - కారక రాహువు.  7. నిద్ర అనేది చంద్రుని కారక.  ఇల్లు, పాలకుడు మరియు కారకపై ప్రభావాన్ని అంచనా వేయడం, ఒక నిర్దిష్ట ప్రాంతంలో విషయాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి ముగింపులు తీసుకోవచ్చు.  బలమైన, ప్రభావితం కాని 12వ ఇల్లు మరియు దాని పాలకుడు ఒక వ్యక్తికి ఔదార్యాన్ని కలిగి ఉంటాడు, కానీ పరిస్థితి విరుద్ధంగా ఉంటే, ఆ వ్యక్తి లోపభూయిష్టంగా ఉంటాడు.  కదిలే రాశులలో 12వ ఇల్లు (మేషం, కర్కాటకం, తుల, మకరం) తరచుగా ప్రయాణానికి అవకాశం ఇస్తుంది.  వారి జన్మస్థలం ను

చంద్రుని యొక్క ఒక పూర్తి రోజు

చంద్రుని యొక్క ఒక పూర్తి రోజు (అంటే పగలు మరియు రాత్రి) దాదాపు 28 రోజులు .అంటే, 24 గంటల భూమి యొక్క ఒక రోజు ఇక్కడ భూమి పరంగా 672 గంటలు.  చంద్రుని యొక్క ఒక పూర్తి రోజు (అంటే పగలు మరియు రాత్రి) దాదాపు 28 రోజులు .అంటే, 24 గంటల భూమి యొక్క ఒక రోజు ఇక్కడ భూమి పరంగా 672 గంటలు. అయితే ఇతర గ్రహాలపై ఒకరోజు అంటూ భూమిపై ఎన్ని రోజులతో సమానామో ఇప్పుడు తెలుసుకుందాం.1/ 7 చంద్రుని యొక్క ఒక పూర్తి రోజు (అంటే పగలు మరియు రాత్రి) దాదాపు 28 రోజులు .అంటే, 24 గంటల భూమి యొక్క ఒక రోజు ఇక్కడ భూమి పరంగా 672 గంటలు. అయితే ఇతర గ్రహాలపై ఒకరోజు అంటూ భూమిపై ఎన్ని రోజులతో సమానామో ఇప్పుడు తెలుసుకుందాం.  బుధ గ్రహం(Mercury)పై ఒక రోజు భూమిపై 1408 గంటలకు సమానం. దీని అర్థం బుధుడు ఒక రోజు.. భూమి యొక్క 58 రోజులకు సమానం. సౌర వ్యవస్థలో ఇది పొడవైన రోజు కానప్పటికీ. మెర్క్యురీ సౌర వ్యవస్థలోని ఎనిమిది గ్రహాలలో చిన్నది మరియు సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం. ఇది దాదాపు 88 రోజుల్లో సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేస్తుంది.2/ 7 బుధ గ్రహం(Mercury)పై ఒక రోజు భూమిపై 1408 గంటలకు సమానం. దీని అర్థం బుధుడు ఒక రోజు.. భూమి యొక్క 58 రోజులకు సమానం.

జాతక దోషాలు ఎలా ఉంటాయి?*

*జాతక దోషాలు ఎలా ఉంటాయి?* మానవుడి జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమీ కనిపించకపోయినప్పటికీ.. వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. నిజానికి జన్మ సమయానికి రాశిచక్రంలో కొన్నిసార్లు దోషాలు వెంటనే గోచరించవు.  జాతక చక్రాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. జన్మ సమయానికి 40 రోజులు ముందు నుంచి ఉన్న గ్రహస్థితులను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.  రాశిచక్రంలో కంటికి కనపడే దోషాలను దృష్ట దోషాలు అంటారు. కంటికి కనపడని దోషాలను అదృష్ట దోషాలు అంటారు. ఈ దోషాలు పితరుల నుంచి సంక్రమిస్తుంటాయి. ఈ పరంపరలో అదృష్ట దోషాలు మొదటి భాగాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.  ఓ వ్యక్తి జాతక చక్రంలో వివాహ స్థానంలో సమస్య ఎక్కడా కనిపించకపోయినప్పటికీ.. తొలి వివాహం దెబ్బతిని విడాకులు తీసుకున్నారు. అయితే, ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది..? ఇలాంటి సందర్భాలలో కేవలం దోషమనేది వివాహ స్థానంలోనే ఉంటుందని కాదు. ఆ దోషాన్ని ఇచ్చే గ్రహ స్థితులు, జాతకంలో మరో స్థానంలో ఉండి, పరోక్షంగా వివాహ అంశం మీద ప్రభావం చూపి ఉంటుంది. కొందరికి ఇంటి నిండా ధనం ఉన్నా.. తెలియని ఆవేదన, అశాంతి వెంటాడుతూనే ఉంటాయి. ఇంకొంత మందికి సకల భోగాలతో తులతూగే అవకాశాలు ఉ

విశ్వంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకటైన శని

విశ్వంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకటైన శని.. భూమికి చేరువగా రాబోతోంది. మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రకాశవంతంగా కనిపించనుంది. సాధారణ కంటితోనే ఈ గ్రహాన్ని చూసే వీలుంది. స్పేస్ బైనాక్యులర్స్, టెలిస్కోప్‌లను వినియోగించడం ద్వారా శనిగ్రహాన్ని మరింత స్పష్టం చూడొచ్చు. భూమికి అత్యంత సమీపంగా శని వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. దాదాపుగా చంద్రయాన్ 3 దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. రాబోయే రోజులలో జరగబోయే సైన్స్ పరమైన అభివృద్ధిని ఇది చూపించబోతుంది  ఇవాళ శని గ్రహం సూర్యాస్తమయం తర్వాత.. తూర్పు వైపున కనిపిస్తుంది.  ఇవాళ రాత్రికి శనిగ్రహాన్ని మామూలు కళ్లతో చూస్తే.. మెరుస్తున్న చిన్న గోలీలాగా కనిపిస్తుంది. బైనాక్యులర్‌తో చూస్తే మరింత పెద్దగా కనిపిస్తుంది. కానీ వలయాలు కనిపించవు. రింగ్స్‌ని చూడాలి అంటే.. టెలిస్కోప్ అవసరం. దానితో చూసే.. అందమైన వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి.

శుశ్రుతాచార్యుడి గర్భాధారణ రహస్యాలు -

శుశ్రుతాచార్యుడి గర్భాధారణ రహస్యాలు -  * శుక్రము నీటి గుణము కలిగి ఉంటుంది. స్త్రీ యొక్క ఆర్థవం తేజోగుణం కలిగి ఉంటుంది.   * ఈ శుక్రశోణితములు యందు పంచభూతాలు సూక్ష్మ రూపము కలిగి ఉండును.   * స్త్రీపురుష సంయోగ కాలము నందు శుక్రం అధికంగా ఉండిన యొడల పురుష సంతానం, స్త్రీ యొక్క ఆర్థవం పురుషుడి యొక్క శుక్రం కన్నా ఎక్కువుగా ఉన్నయెడల స్త్రీ సంతానం జనించును. శుక్రం మరియు స్త్రీ యొక్క ఆర్థవం సమాన స్థాయిలో ఉన్న నపుంసకుడు జనించును.  * స్త్రీ ఋతు స్నానం చేసినది మొదలు 12 దినములు వరకు స్త్రీ యందు ఆర్థవం ఉత్పత్తి అగును. అందుకనే ఆ 12 దినములను ఋతు కాలం అనెదరు, కొన్ని గ్రంధములలో ఋతుకాలమును 16 దినములుగా పేర్కొన్నారు. అనగా స్త్రీ ఋతువు అయిన 3 దినములు వదిలివేసి మిగిలిన 12 దినముల కాలమును గర్భాదారణకు మంచి సమయం అని అర్థం.   * స్త్రీ ఋతుసమయం 3 దినములు అయిపోయిన వరసగా 4 - 6 - 8 - 10 - 12 దినముల యందు స్త్రీ, పురుష సంయోగం వలన పుత్రుడు, 5 - 7 - 9 - 11 దినముల యందు స్త్రీ పురుష సంయోగం వలన కన్యక జనియించును.  * ఆయాసం, బడలిక, దప్పి, తొడల యందు బలం లేకుండా ఉండటం, యోని యందు వణుకు అను లక్షణాలు స్త్రీ యందు కనిపించినచో ఆ స్త్

కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు

కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. ఇక విషయంలోకి వెడితే.... పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.  హిరణ్యకశిపుని సం

చతుస్సాగర పర్యంతం అంటే...*

*చతుస్సాగర పర్యంతం అంటే...* ఉన్నవి సప్తసముద్రాలైతే. చతుస్సాగర పర్యంతం' అంటారు ఎందుకో తెలుసుకుందాం. 'చతుస్సాగర పర్యంతం' అంటే, ఈ నాలుగు సముద్రాల 'పర్యంతం' చుట్టబడిన జంబూద్వీపంలో మనం వుంటున్నాం...ఆ నాలుగు సముద్రాలే కాలాంతరంలో 'ఏడు సముద్రాలు'గా మారాయని 'దేవీ భాగవతం' చెపుతున్నది.... 'చాతుర్వర్ణస్య సౌవర్ణో మేరుశ్చోల్బమయః స్మృతః' అన్న వేదోక్తి ప్రకారం మేరువుకు నాలుగు వర్ణాలు {రంగులు} ఉన్నాయని మన పూర్వీకులు చెప్తారు....అవి తూర్పున తెలుపు రంగు, దక్షిణాన పసుపు రంగు, పశ్చిమాన నలుపు రంగు, ఉత్తరాన ఎరుపు రంగుగా చెప్పారు... ఇక్కడ తెలుపు శాంతికి ప్రతీక. అందుకే, తూర్పు సముద్రాన్ని 'ప్రశాంతో ధధి'గా పేర్కొన్నారు... అలాగే, పసుపు పవిత్రతకు చిహ్నం... కాబట్టి, దక్షిణ సముద్రాన్ని 'అతులాంతకం' {సరి లేనిది}గా పేర్కొన్నారు....ఇక, సింధువు అంటేనే జలరాశి.... నీరు స్వతహాగా నలుపు రంగులో ఉంటుంది.... కనుక, పశ్చిమాన ఉన్న సముద్రాన్ని 'సింధు సముద్రం' అన్నారు. ఉత్తరాన ఉన్న సముద్రం రక్తవర్ణంతో ఉండటం వల్ల దానిని 'అర్క సముద్రం'గా పిలిచారు.... అలాగే, పస

పైతృమేధిక కర్మలో గొదాన విశిష్టత

పైతృమేధిక కర్మలో గొదాన విశిష్టత వైతరణి గొదానమ్ ఎందుకు చేయాలి..? మురికిగా వున్నాయి 3 సార్లు 3 మునకలు 3 సెకన్లలొ కూడ వెయకుండా నదిలో స్నానం మానేసి పంపులొ చేసి కర్మ ఆచరించే ఈ రోజుల పరిస్థితి లో .....అందరూ తెలుసుకోవాలి . 100 యోజనాలు .  ఒక యోజనం 8 మైళ్ళు.. అంటే 800 మైళ్ళు సుమారు 1300 కిలోమీటర్ల వైశాల్యం..వైతరణి వైశాల్యం వుంటుంది.  గంతించిన జీవి ఇంత నదిని ఖచ్చితంగా దాటాలి..మరి సులభ మార్గం .. వైతరణి గో దానం....... కట్ట తోటకూర  కిలో పాత బియ్యం పెట్టి గో పోషణ చేసిన ఫీలింగ్ ఇచ్చె సో కాల్డ్ ఫెల్లొస్ కి ఉపయోగపడే వివరణ.. 500 రూపాయల అద్దె గో దానం  దానితో 2 ఫోటోలు ఒక వీడియో ..  దానం ఇచ్చిన గోవు నీది కాదు..తీసుకున్న వాళ్ళు గోవును తీసుకుని వెళ్లరు..  అంటే అంతా అబద్ధం. ఇది మహా పాపం. ఇంకొక ఉత్తమ దౌర్భాగ్యమ్.. పాలు ఇవ్వని పేడ వెయ్యని వెండి గోవు.. దీని పరిస్థితి కొనబొతే కొరివి అమ్మబొతె అడవి. ఇంకా నెల నెల గ్రాసమ్ లేదా జీవిత చందా అని గుళ్ల్ళకి ఆశ్రమాలకి కట్టాం అని తప్పించుకునే వారు కొంత మంది..ఇక్కడ ద్రవ్యం ఖచ్చితంగా ఉపయోగిస్తే మంచిదే..కానీ నేడు ఉపయోగిస్తారా లేదా చెప్పలేని పరిస్థితి కర్మ అచరించేటప్పుడు కర్త

బంధుత్వాలు ... వివరణ

1. పితా (తండ్రి); 2. పితామహా (తాత); 3. ప్ర పితామహా (ముత్తాత); 4. మాతా (తల్లి); 5. పితామహి (బామ్మ); 6. ప్రపితామహి (బామ్మ అత్తగారు): 7. సాపత్ని మాతా (సవతి తల్లి); 8. మాతామహ (తల్లి తండ్రి); 9. మాతా పితామహ (తల్లి తాత); 10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత); 11. మాతామహి (అమ్మమ్మ); 12. మాతుః పితామహి (అమ్మమ్మ అత్త): 13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త); 14. ఆత్మపత్ని (తన భార్య); 15. సుతః (కుమారుడు); 16, భ్రాత (సోదరుడు); 17, జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి); 18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి) 19. మాతులః (మేనమామలు); 20. తత్పత్నిః (వారి భార్యలు): 21. దుహిత (కుమార్తె); 22, ఆత్మ భగినీ (తోబుట్టువులు); 23. దౌహిత్రః (కూతురు బిడ్డలు); 24. భాగినేయకః (మేనల్లుళ్లు); 25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు); 26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు); 27. జామాతా (అల్లుళ్లు); 28. భావుకః (తోబుట్టువు భర్త): 29. స్నుష (కోడలు); 30. శ్వశురః (మామగారు); 31. తత్పత్నీః (వారి భర్యలు); 32. స్యాలకః (బావమరుదులు); 33. గురుః (కుల గురువు); 34, ఆర్ధినః (ఆశ్రితులు). బంధుత్వాలు ... వివరణ

నరకంలో శిక్షలు .....

నరకంలో శిక్షలు ..... ఈ లోకంలో మనష్యులు, తమ ...... క్షీణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు, ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు బోధిస్తున్నాయి,* ఈ భోగదేహం రెండు రకాలు ..... ఒకటి సూక్ష్మ శరీరం, ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్ణ లోకాలకు చేరుతుంది,* రెండవది యాతనా దేహము, ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరక లోకాలకు చేరుతుంది,* మృత్యువు తరువాత వెంటనే కొత్త దేహము ధరించడం వీలుకాదు, కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవ. సూక్షిత దుష్కృత. సుఖదుఃఖాల. ఫలితాలను అనుభవించ వలసి వస్తుంది,* శ్రీమద్భాగవతంలో ..... యాతనాదేహం అనుభవించే వివిధ శిక్షలు వాటిని అమలు చేసే 28, నరకాల వర్ణన ఉన్నది, వాటి సంక్షిప్త వివరణ .... చూద్దాం ..* 1. తామిస్ర నరకం :- పరధనాపహరణ, పరస్త్రీ, పరపుత్ర హరణం, వలన ఈ నరకం పొందుతాడు, ఇక్కడ అంధకార బంధు, -- రమున పడవేసి ఇనుప కర్రలచే బాదుతారు,* 2. అంధతామిస్ర నరకం :- మోసగించి స్త్రీల ధనమును తీసుకున్నవారు, కండ్లు కనిపించని చీకటిలో నరికిన చెట్ల వలే నరకబడుదురు,* 3. రౌరవ నరకం :- ఇతర ప్రా

పూర్వీకులు-శాప ఫలితం*

*పూర్వీకులు-శాప ఫలితం* కొంతమంది జాతకులు మాకు పూర్వికులు ఆస్తులు వస్తాయా, వాటిని అనుభవించగలమా, పూర్వికులు నుండి దోషాలు ఏమైనా వస్తున్నాయా అని అడుగుతూ ఉంటారు. దీని కొరకు పూర్వ పుణ్య కర్మ ఫలితాన్ని పరిశీలించాలి. జాతకంలో పూర్వ జన్మ పుణ్యం అనేది పంచమ స్థానం, కర్మ స్థానం అనేది దశమ స్థానం పరిశీలించాలి. ఈ రెండు స్థానాల అధిపతులు పూర్వీకులను సూచించే రాహు కేతువులతో కలిసి ఉంటే పూర్వీకుల శాపం ఉన్నట్టు తెలుసుకోవాలి. పూర్వికులు ఏదైనా శాపాన్ని పొంది వారు అనుభవించగా మిగిలిన దాన్ని వారసులకు పంచుతారు దీనిని పూర్వీకుల శాపము అంటారు.పంచమ దశమాధిపతులు రాహు కేతు నక్షత్రాలలో స్థితి పొంది, పంచమ దశమ స్థానాలలో రాహు కేతువులు ఉన్నప్పడు ఈ దోషం ఉందని అర్థం. ఉదాహరణకు మకర లగ్న జాతకులకు పంచమ స్థానంలో శుక్రునితో కలిసి రాహువు ఉండి శుక్రుడు రాహు నక్షత్రంలో ఉంటే ఈ దోషం ఉందని అర్థం. మరొక నియమం ప్రకారం కుంభ లగ్న జాతకులకు దశమాధిపతి అయిన కుజుడు మేషంలో స్థితి పొంది కేతు నక్షత్రంలో ఉంటే పూర్వీక శాపం ఉంది అని అర్థం. ఈ పంచమాధిపతి కానీ దశమాధిపతి కానీ రాహు నక్షత్రంలో ఉంటే తండ్రి వైపు నుండి పూర్వీక కర్మ ఉంది అని, అదేవిధంగా పంచమాధిపతి కా

అభివృద్ధి-పతనం.. జాతక విశ్లేషణ

*అభివృద్ధి-పతనం.. జాతక విశ్లేషణ* ఒక జాతకుడు యొక్క జీవితం అభివృద్ధి దిశ లో నడుస్తుందా పతనం దిశలో ప్రయాణిస్తుందా, లేదా సామాన్య జీవితం కొనసాగిస్తాడా అనేది జ్యోతిష్యరీత్యా మూడు భావాలు నిర్ధారణ చేస్తాయి. అవి 6 ,8 ,12. భావాలు ఇవి దుస్థానాలుగా చెబుతారు. ఈ మూడు స్థానాలు జాతకుడిని పతనం వైపు తీసుకుని వెళ్ళవచ్చు లేదా అత్యంత రాజయోగాన్ని ఇచ్చి సమాజంలో ఉన్నత స్థాయిలో జీవితాన్ని ఇవ్వవచ్చు. ఉదాహరణకు ఆరవధిపతి ఏదైనా ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి అధిపతి ఆరవ అధిపతికి ద్వి ద్వాదశ స్థితికాని, నాలుగో స్థానం కానీ 6 లేదా ఎనిమిదో స్థానం కానీ ఉండరాదు. ఈ విధంగా ఉంటే జాతకుడు శత్రువుల కారణంగా పతనమవుతారు, రోగాలు పీడిస్తాయి, రుణ బాధలు ఎక్కువవుతాయి. అదేవిధంగా ఆరవధిపతికి తను ఉన్న రాశ్యాధిపతి తనతో కలిసి ఉన్నా ,సప్తమ స్థానంలో ఉండి సమసప్తక దృష్టి ఉన్నా , నవ పంచక స్థితి ఏర్పడినా ఆ జాతకుడికి శత్రువులు ఉండరు. రుణ బాధలు ఉండవు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య స్థితి ఉండదు. ఇదేవిధంగా అష్టమాధిపతి విషయంలో కూడా పరిశీలించాలి. అష్టమాధిపతికి రాశ్యాధిపతికి సంబంధం పైన చెప్పిన విధంగా శుభకరంగా ఉంటే జాతకుడికి ఆరోగ్యకరమైన ఆయు

నైమిశారణ్యం !

🙏🕉️🙏🕉️🙏🕉️🙏          🙏 *నైమిశారణ్యం !* 🙏 -----------------------------------------------                    *వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.*         *మహాభారత యుద్ధ అనంతరం కలియుగ ఆరంభ సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని బ్రహ్మను ప్రార్థిస్తారు.*         *బ్రహ్మదేవుడు దర్భలతో ఓ పెద్ద చక్రాన్ని సృష్టించి.  ఆ చక్రం వెంట కదిలివెళ్లాల్సిందిగా సూచిస్తాడు. ‘ఈ మనోమయ ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదని, యాగం చేయడానికి అర్హత కలిగినదని చెబుతారు. అక్కడ జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది’ అని చెబుతాడు.*         *దీంతో మునులంతా ఆ చక్రాన్ని అనుసరించగా, చక్రం ప్రస్తుతం నైమిశారణ్యం ఉన్న చోటుకు రాగానే పెద్ద శబ్దంతో విరిగి పోతుంది. అంతేకాకుండా చక్రం విరిగి పోయిన చోటు నుంచి ఉధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది.*         *దీంతో మునులు ఆ ఆది పరాశక్తిని పూజించగా, ఆ జల ఉదృతిని మహాశక్తి ఆపివేస్తుంది. కాల క్రమంలో ఆ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది, లింగధార

పంచ సరోవరాలు - 4.నారాయణ వన సరోవరం*

_*పంచ సరోవరాలు*_ 🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐 *4.నారాయణ వన సరోవరం* ఈ సరోవరం గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలో ఉంది. గుజరాత్ లోని భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణవన సరోవరం ఉంది. ఈ నారాయణవన పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాదస్పర్శతో పునీతంయ్యాయని స్థలపురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలువ బడు తున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడు తోంది. ఒకసారి పరమ శివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, ఆశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడేస్తాడు. దాంతో కోపగించుకున్న శివపరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్ళిపోయాడని కథనం. ఇలా శివుడు నారాయణవన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణపరమాత్మ మదుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుక్కున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సర

పంచ సరోవరాలు…_3. పుష్కర సరోవరం

_*పంచ సరోవరాలు…*_ *3. పుష్కర సరోవరం* 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳 పద్మపురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించ బడింది. ఒకసారి బ్రహ్మ దేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట. అవి పలికిన స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆ వృక్షాలను ఏదైనా వరం కోరు కొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమైయ్యాడట.ఈ సరస్సు రాజస్థాన్ లోని అజ్మీరుకు ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే బ్రహ్మదేవుని ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసె శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణముగా 9వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయ మైయ్యాయని చెబుతుంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పణాలను చేస్తుంటారు. నారాయణ వన సరోవరం ఈ సరోవరం గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలో ఉంది. గుజరాత్ లోని భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణవన సరోవరం ఉంది. ఈ నారాయణవన పరిసరప్రాంతాలన

పంచ సరోవరాలు - 2. పంపా సరోవరం*

_*పంచ సరోవరాలు…*_ 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 *2. పంపా సరోవరం* పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపీలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.ఆ కథ ప్రకారం,ఒకటి అయిన శబరి,పంపా నదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తుండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది. సీతాన్వేషణలో కబంధుని సూచననుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు.రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితు రాలిన శబరీ ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్య పాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది. “శ్రీరామచంద్రమూర్తి మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికీ తపసిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓపురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించి నట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్ధరాలినయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్యలోకాలకు చేరుకుంటాను. స్వామీ, మాతంగ ముని శ

పంచ సరోవరాలు - 1.మానస సరోవరం

_*పంచ సరోవరాలు…*_ 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁   మన సంస్కృతీ సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాల ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం తీర్థమంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించు కుంటూన్నాం. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడా ఉండేది. అలా తీర్ధాలకు చేసే యాత్రాలనే తీర్థయాత్రాలని పిలుచు కుంటున్నాం. ఈ పుణ్య భారాతవనిలో ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలుగా ఎన్నో క్షేత్రాలు, పర్వతాలు, గుహలు, లోయలు, నదీసంగమ స్థానాలున్నాయి. వీటితోపాటు సరోవరాలు కూడ ఆధ్యాత్మికాను భూతిని కలిగిస్తున్నాయి. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు ‘పంచ సరోవరాలు’గా ప్రసిద్ధికెక్కాయి. అవి: 1. మానస సరోవరం, 2. పంపా సరోవరం, 3. పుష్కర్ సరోవరం, 4. నారాయణ సరోవరం, 5. బిందు సరోవరం  _*1.మానస సరోవరం*_ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్బవించింది. అందుకే దీనిని గతంలో ‘బ్రహ్మసరం’ అని పిలిచే వారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు త్రీవమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర

అర్జునుడి శంఖం పేరు తెలుసా

_*అర్జునుడి శంఖం పేరు తెలుసా?*_ ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ సాగరాన్ని అమృతం కోసం మధించిన సమయంలో శ్రీలక్ష్మీదేవితో పాటు చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, శంఖం ఆవిర్భవించాయి. వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు పాంచజన్యం అనే శంఖాన్ని ధరించాడు. అందుకనే శంఖానికి పవిత్రత చేకూరింది. లక్ష్మీదేవితో పాటు జన్మించినందున ఆమె రూపమని కొలుస్తారు. శంఖం నుంచి వెలువడే శబ్దం అనేక రుగ్మతలను నివారిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జున రథసారథిగా జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించగా ధనంజయుడు ‘ దేవదత్తం’ అనే శంఖాన్ని పూరిస్తాడు. అలాగే పాండవ అగ్రజుడైన ధర్మరాజు 'అనంత విజయం’ అనే శంఖాన్ని, భీముడు 'పౌండ్రకమ్', నకులుడు 'సుఘోషం'.. సహదేవుడు 'మణిపుష్పకం' అనే శంఖాలను పూరించారు.  శంఖం ఆవిర్భావానికి సంబంధించి బ్రహ్మవైవర్త పురాణంలో మరో కథ ఉంది. శంఖచూడుడనే రాక్షసుడు బ్రహ్మ అనుగ్రహంతో కృష్ణకవచాన్ని పొందాడు. తర్వాత స్వర్గంపై దండెత్తగా ఇంద్రుడు ఆ శంకరుడిని శరణు కోరాడు. శంఖచూడుడిని నిర్మూలించేందుకు విష్ణుమూర్తి సాయాన్ని పరమేశ్వరుడు కోరాడు. దీంతో విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖ చూడుని అభిమాన

శ్యామల నవరాత్రి

_*శ్యామల నవరాత్రి*_ 🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐 శ్రీ విద్య సంప్రదాయములో 4 నవరాత్రులు మొత్తముచిత్రములో వసంత నవరాత్రి ఆషాడము లో వారాహి నవరాత్రి అశ్వయుజములో శారదా నవరాత్రి  మాఘము లో శ్యామల నవరాత్రి చైత్ర అశ్వయిజ నవరాత్రులు అందరకీ తెలుసు మిగిలిన రెండు గుప్త నవరాత్రులు కేవలము సంప్రదాయం లో ఉన్నవారికే పరిమితము అయ్యాయి. అలా కాకుండా మూలమంత్ర అనుష్ఠానము లేని వారు కూడా ఈ గుప్త నవరాత్రులు చేసుకోవచ్చును మాఘ మాసం ములో వచ్చేవి  శ్రీ శ్యామల నవరాత్రులు  శ్యామలా దేవి లలిత పరబట్టరిక యొక్క మంత్రిని ఈ తల్లిని దశ మహా విద్యల్లో మాతంగి అని పిలుస్తారు. ఈవిడకు  నీల సరస్వతి, శుక శ్యామల, సారిక శ్యామల,రాజ మాతంగి, లఘు శ్యామల, గేయ చక్ర వసిని అని ఎన్నో నామాలు ఉన్నాయి  ఈ సంవత్సరము  25 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు శ్యామల దేవి గుప్త నవరాత్రులు  మూల మంత్రము లేని వాళ్ళు ఉపదేశము లేని వాళ్ళు పెద్దలు పిల్లలు సర్వులు చేసుకోదగ్గ  శ్యామల షోడశ 16 నామాలు ఇస్తున్నాము శ్రీ గురువుల కృపతో  అందరూ చేసుకోండి అమ్మ అనుగ్రహము పొందండి  సంగీత యోగిని  శ్యామా శ్యామలా మంత్ర నాయిక మంత్రిని సచివేశి ప్రధానేశీ శుక ప్రియ వీణా వతి వైణికి ముద్రిని ప్రియక

దేవీ శక్తులు

*దేవీభాగవతం - 249* *శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు* *ద్వాదశ స్కంధము - 14* 🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🙏 *శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*  🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🙏 248 వ భాగములో.... *దిక్పాలక నగరాలు* చదువుకున్నాం. 🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏 *అమ్మ దయతో....* ఈరోజు *దేవీ శక్తులు* *దేవీ పరిచారికలు* చదువుకుందాం.  🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏 *దేవీ శక్తులు* పింగలాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధా, స్వాహా, స్వధా, మాయా, వసుంధరా, త్రిలోకధాత్రీ, సావిత్రీ, గాయత్రీ, త్రిదశేశ్వరీ, సురూపా, బహురూపా, స్కందమాతా, అచ్యుతప్రియా, విమలా, అమలా, అరుణీ (20)  ఆరుణీ, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యామాతా, సతీ, హంసీ, మర్ధికా, వజ్రకాపూరా, దేవమాతా, భగవతీ, దేవకీ, కమలాసనా, త్రిముఖీ, సప్తముఖీ, సురాసురవిమర్దినీ, లంబోష్ఠీ (40)  ఊర్ధ్వకేశీ, బహుశీర్షా, వృకోదరీ, రథరేఖా, శశిరేఖా, అపరా, గగనవేగా, పవనవేగా, భువనపాలా, మదనాతురా, అనంగా, అనంగమథనా, అనంగమేఖలా, అనంగకుసుమా, విశ్వరూపా, సురాదికా, క్షయంకరీ, శక్తిః, అక్షోభ్యా, సత్యవాదినీ (60)  బహురూపా, శుచివ్రతా, ఉదారా, వాగీశ్వరీ, నామాలతో *మహాశక్తి కళారూపాలు చతుషష్టి,

రామాయణం భూగోళశాస్త్రం

రామాయణం భూగోళశాస్త్రం అందించిన ఈ అద్భుతమైన వ్యాసం చదవండి. హిందువుగా పుట్టినందుకు గర్వించండి, హిందువుగా జీవించండి, ధర్మ వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయండి. ----------------------------------- రామాయణం ఒక భూగోళ శాస్త్రము. సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతమునకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి. తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు: ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి, సరస్వతి, సింధు; నగరాలు : బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,  అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను

ఆరులో శుక్ర కేతువులు

లగ్నాత్ ఆరులో శుక్ర కేతువులు  : ఇద్దరూ ఉంటే రెండు గ్రహాలు ఉంటే,  వారికి మర్మాంగా అవయము అర అంగుళము, ఉంటుంది.

గాయత్రి మంత్రం అంతరార్ధం -

గాయత్రి మంత్రం అంతరార్ధం -  ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం  భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు. ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం. ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి. గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త ద

Exalted Saturn

Exalted Saturn people doesn't have bad married lives. However, if exalted Saturn is sitting in the 7th house or aspecting the 7th house, marriage will be full of challenges and there will be frequent issues in marriage. This placement can also lead to separation and divorce. Exalted Saturn in 7th house can also effect the health of the spouse. Results will mostly be seen dasha of saturn.

చేతి నుండి పోయిన వస్తువు

చేతి నుండి పోయిన వస్తువు, అప్పు పెట్టిన ధనము వగైరాలు తిరిగి చేతికి రాని నక్షత్రములు.  ఉత్తర ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర,  పుబ్బ పూర్వాషాడ పూర్వాభాద్ర,  విశాఖ రోహిణి కృతిక, మఖ ఆరుద్ర భరణి, ఆశ్లేష మూల, ఈ  14 నక్షత్రాలలో, దొంగిలింపబడిన వస్తువు, తాకట్టు పెట్టిన వస్తువు, పాతిపెట్టిన వస్తువు అప్పు ఇచ్చిన ధనము తిరిగి చేతికి రావు.

వ్యాపారమునకు ధనము

వ్యాపారమునకు ధనము ఇచ్చి పుచ్చుకొనుటకు మొదలైన వాటికి మంచి నక్షత్రము లు.  శ్రావణ ధనిష్ట శతభిషం హస్తా చిత్త స్వాతి పుష్యమి పునర్వసు,  మృగశిర అశ్విని రేవతి, అనురాధ  ఈ నక్షత్రంలో ధనము ఇచ్చుట భూమిని కొనుట తాకట్టు వుంచు కొనుటకు ఇవి మేలు కలుగు నక్షత్రములు.  

బుధుడు ఉదయించినప్పుడు

ఏ ఉత్పాత ములు లేకుండా బుధుడెప్పుడు ఉదయం పడు.  బుధుడు ఉదయించినప్పుడు అనావృష్టి, అనర్థములు, కలహములు కలుగును.

అమావాస్యనాడు

ఏ అమావాస్యనాడు చంద్రుడు గోచరించునో, ఆ అమావాస్యను "సీనివాలి "యందురు.  ఏ అమావాస్యనాడు చంద్రుడు గొచరింపడో అది కు హు, అనబడును.  సినీ వాలి, కు హుబేదములు.

రాత్రి ముహూర్తాధిపతులు:-

రాత్రి ముహూర్తాధిపతులు:- 1. ఈశ ,2. అజపాద. 3. అహిర్భుధ్ని.4. పుషా (సూర్య). 5. అశ్వి .6. యమ. 7. అగ్ని .8. దాతృ. 9. చంద్ర. 10. అదితి. 11. ఇజ్య (బృహస్పతి). 12. విష్ణు. 13. సూర్య. 14. త్వష్ట.15. వాయువు. ఇవి రాత్రిపూట ముహూర్తాల పేర్లు.

పగటిపూట ముహూర్తాలు పేర్లు,

పగటిపూట ముహూర్తాలు పేర్లు, 1. రుద్ర. 2.అహి (సర్పము). 3.మిత్ర(సూర్య). 4. పితృ.5. వసు. 6. ఉదకము-నీరు (వరుణ). 7. విశ్వే. 8. విధాత (బ్రహ్మ). 9. బ్రహ్మ. 10. ఇంద్ర. 11. ఇంద్ర అగ్ని. 12. అసుర (రాక్షస). 13. తోయప్ప (వరుణ). 14. ఆర్యమా (సూర్య). 15. బగ(సూర్యుడు). పగలు 15 ముహూర్తాలు ఉంటాయండి, వాటి పేర్లు

Atmakaraka called the king of planets.

Why is Atmakaraka called the king of planets in Vedic astrology? Which planet as Atmakaraka is more auspicious Among astrologers, disputes do not stop about whether malefic planets as Atmakaraka are more beneficial for progress than beneficent ones. Is it really? Is it always good to have a malefic planet Atmakaraka and a beneficent one bad? Let's look into this issue and see what tradition and authoritative scriptures say about this. Term Atmakaraka Atma means "I", self. It can mean any aspect of our Self, not necessarily the soul. Atma can mean the body or what we call the spirit. Karaka means indicator, significator. Kara means to do, to act. Karaka is one who acts. It is the Atmakaraka that is most identified with the Atma or spirit, but nevertheless differs from it. Atmakaraka can be interpreted as Ahamkara (ego, self), responsible for creating identity, individuality and inducing action through other components of the subtle body (memory, intellect, emotional mind a